ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన పసిడి ధర- నేటి లెక్కలివే.. - పది గ్రాముల బంగారం ధర

బంగారం ధర మళ్లీ పెరిగింది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర గురువారం స్వల్పంగా రూ.82 పుంజుకుంది. వెండి మాత్రం భారీగా పెరిగి.. మళ్లీ రూ.62 వేల పైకి చేరింది.

10 grams gold price
నేటి బంగారం ధర
author img

By

Published : Oct 8, 2020, 5:06 PM IST

బంగారం ధర గురువారం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.82 పెరిగి.. రూ.51,153 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్ పుంజుకోవడం.. దేశీయంగా ధరల పెరుగుదలకు కారణమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర కిలోకు భారీగా రూ.1,074 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.62,159 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,891 డాలర్లకు పెరిగింది. వెండి ధర స్వల్పంగా పెరిగి.. ఔన్సుకు 24 డాలర్లకు చేరింది.

ఇదీ చూడండి:భారత జీడీపీలో 9.6 శాతం క్షీణత: ప్రపంచ బ్యాంకు

బంగారం ధర గురువారం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.82 పెరిగి.. రూ.51,153 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్ పుంజుకోవడం.. దేశీయంగా ధరల పెరుగుదలకు కారణమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర కిలోకు భారీగా రూ.1,074 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.62,159 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,891 డాలర్లకు పెరిగింది. వెండి ధర స్వల్పంగా పెరిగి.. ఔన్సుకు 24 డాలర్లకు చేరింది.

ఇదీ చూడండి:భారత జీడీపీలో 9.6 శాతం క్షీణత: ప్రపంచ బ్యాంకు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.