ETV Bharat / business

పసిడి ధరకు రెక్కలు.. నేడు ఎంత పెరిగిందంటే?

పసిడి, వెండి ధరలు నేడు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.296 వృద్ధి చెందింది. కిలో వెండి ధర రూ.46 వేలు దాటింది.

author img

By

Published : Nov 20, 2019, 4:44 PM IST

నేటి బంగారం ధరలు

పసిడి, వెండి ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర నేడు రూ.296 వృద్ధి చెందింది. దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుత ధర రూ.39,194కి చేరింది.

అంతర్జాతీయంగా పుత్తడి ధరలు పెరగటం, రూపాయి క్షీణించడం.. దేశీయంగా బంగారం ధర వృద్ధికి కారణమని నిపుణులు అంటున్నారు.

కిలో వెండి ధర నేడు (దిల్లీలో) రూ.331 వృద్ధితో.. రూ.46,103 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,478 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 17.17 డాలర్ల వద్ద ఉంది.

ఇదీ చూడండి: వాట్సాప్​ను వెంటనే అప్​డేట్​ చేసుకోండి.. లేదంటే అంతే!

పసిడి, వెండి ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర నేడు రూ.296 వృద్ధి చెందింది. దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుత ధర రూ.39,194కి చేరింది.

అంతర్జాతీయంగా పుత్తడి ధరలు పెరగటం, రూపాయి క్షీణించడం.. దేశీయంగా బంగారం ధర వృద్ధికి కారణమని నిపుణులు అంటున్నారు.

కిలో వెండి ధర నేడు (దిల్లీలో) రూ.331 వృద్ధితో.. రూ.46,103 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,478 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 17.17 డాలర్ల వద్ద ఉంది.

ఇదీ చూడండి: వాట్సాప్​ను వెంటనే అప్​డేట్​ చేసుకోండి.. లేదంటే అంతే!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.