ETV Bharat / business

పెరిగిన బంగారం ధర- స్వల్పంగా తగ్గిన వెండి - HDFC Securities Senior Analyst

అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్​ కారణంగా.. దేశీయంగానూ ధరలు పెరిగాయి. 10 గ్రా. బంగారం రూ. 495 పెరిగింది. వెండి ధర స్వల్పంగా తగ్గింది.

author img

By

Published : Feb 9, 2021, 5:59 PM IST

దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రా. స్వచ్ఛమైన పసిడి.. దిల్లీలో రూ. 495 పెరిగి 47 వేల 559 రూపాయలకు చేరింది.

వెండి ధర కిలోకు రూ. 99 తగ్గి.. రూ. 68 వేల 391కి చేరింది.

అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశంలోనూ ధరలు పెరిగాయని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ తెలిపింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1841 డాలర్లకు పెరిగింది. వెండి ధర 27.46 డాలర్ల వద్ద ఉంది.

ఇదీ చూడండి: ఆఖర్లో లాభాల స్వీకరణతో 6 వరుస సెషన్ల జోరుకు బ్రేక్​

దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రా. స్వచ్ఛమైన పసిడి.. దిల్లీలో రూ. 495 పెరిగి 47 వేల 559 రూపాయలకు చేరింది.

వెండి ధర కిలోకు రూ. 99 తగ్గి.. రూ. 68 వేల 391కి చేరింది.

అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశంలోనూ ధరలు పెరిగాయని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ తెలిపింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1841 డాలర్లకు పెరిగింది. వెండి ధర 27.46 డాలర్ల వద్ద ఉంది.

ఇదీ చూడండి: ఆఖర్లో లాభాల స్వీకరణతో 6 వరుస సెషన్ల జోరుకు బ్రేక్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.