ETV Bharat / business

'ఆ నిర్ణయాలతో బాండ్ మార్కెట్​కు కష్టమే' - బాండ్​ మార్కెట్​పై రాజన్​ కామెట్స్​

రాబోయే రోజుల్లో భారతీయ రిజర్వ్​ బ్యాంక్​ తీసుకునే ద్రవ్యపరపతి విధానంలో కీలక మార్పుల చోటు చేసుకోనున్నట్లు ఆర్​బీఐ మాజీ గవర్నర్​ రఘురాం రాజన్ తెలిపారు. ఇది బాండ్​ మార్కెట్​పై తీవ్రమైన ప్రభావం చూపుతోందని వివరించారు.

Drastic changes in monetary policy framework can upset bond market: Rajan
'ఆ నిర్ణయాలతో బాండ్ మార్కెట్​కు కష్టమే'
author img

By

Published : Mar 14, 2021, 4:14 PM IST

కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే బయటపడుతున్న నేపథ్యంలో భారతీయ ద్రవ్యపరపతి విధానంలో గణనీయమైన మార్పులు చోటుకోనున్నట్లు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్​ తెలిపారు. ఈ మార్పులు బాండు మార్కెట్​ను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. అధిక ద్రవ్యోల్బణమే ఇందుకు కారణమని వివరించారు.

5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఊవిళ్లూరుతోందని... కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులభమైన పని కాదని అన్నారు రాజన్​.

కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే బయటపడుతున్న నేపథ్యంలో భారతీయ ద్రవ్యపరపతి విధానంలో గణనీయమైన మార్పులు చోటుకోనున్నట్లు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్​ తెలిపారు. ఈ మార్పులు బాండు మార్కెట్​ను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. అధిక ద్రవ్యోల్బణమే ఇందుకు కారణమని వివరించారు.

5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఊవిళ్లూరుతోందని... కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులభమైన పని కాదని అన్నారు రాజన్​.

ఇదీ చూడండి: 'వృద్ధి జోరును బలోపేతం చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.