ETV Bharat / business

భారత్​ భేరి: ఓటేసిన పారిశ్రామిక దిగ్గజాలు

పలువురు పారిశ్రామిక ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబయిలోని వివిధ కేంద్రాల్లో అంబానీ పరివారం, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, ఆది గోద్రెజ్ ఓటువేశారు.

author img

By

Published : Apr 29, 2019, 2:47 PM IST

Updated : Apr 29, 2019, 3:32 PM IST

భారత్​ భేరి: ఓటేసిన పారిశ్రామిక దిగ్గజాలు

ఎప్పుడూ ఎదురులేకుండా నడిచే పారిశ్రామిక ప్రముఖులు వరుసల్లో నిలిచారు. రానున్న ఐదేళ్ల దేశ భవిష్యత్​ను నిర్ణయించే ఎన్నికల్లో భాగస్వాములు అయ్యేందుకు పోలింగ్ కేంద్రాలకు విచ్చేశారు.

అంబానీలకు ఇదో రికార్డు

రిలయన్స్ గ్రూప్ ముకేశ్​ అంబానీ కుటుంబసభ్యులంతా... ముంబయిలోని జీడీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో అందరికన్నా ముందు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముకేశ్​ సోదరుడు అనిల్ అంబానీ కఫ్ఫె పరేడ్​ కేంద్రంలో ఓటు వేశారు.

ముందుగా ఓటేసిన వారిలో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్​. చంద్రశేఖరన్, ఆది గోద్రెజ్ ఉన్నారు. గోద్రెజ్​ వర్లి కేంద్రంలో ఓటేశారు.

రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ పెద్దెర్​ రోడ్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్​ మహీంద్ర, ఆ సంస్థ ఎండీ పవన్ గోయెంకా జుహులో ఓటు వేశారు. బీఎస్​ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆశిష్​ చౌహన్, మోర్గాన్ స్టాన్లీ మేనెజింగ్ డైరెక్టర్ రిద్దమ్ దేశాయి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పారిశ్రామిక వేత్తల ఓట్లు దక్షిణ ముంబయి నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నాయి. ఈ స్థానంలో సిట్టింగ్​ ఎంపీ అరవింద్​ సావంత్​ మరోమారు శివసేన టికెట్​పై బరిలో నిలవగా, కాంగ్రెస్​ నుంచి మిళింద్ దేవరా పోటీలో ఉన్నారు.

భారత్​ భేరి: ఓటేసిన పారిశ్రామిక దిగ్గజాలు

ఎప్పుడూ ఎదురులేకుండా నడిచే పారిశ్రామిక ప్రముఖులు వరుసల్లో నిలిచారు. రానున్న ఐదేళ్ల దేశ భవిష్యత్​ను నిర్ణయించే ఎన్నికల్లో భాగస్వాములు అయ్యేందుకు పోలింగ్ కేంద్రాలకు విచ్చేశారు.

అంబానీలకు ఇదో రికార్డు

రిలయన్స్ గ్రూప్ ముకేశ్​ అంబానీ కుటుంబసభ్యులంతా... ముంబయిలోని జీడీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో అందరికన్నా ముందు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముకేశ్​ సోదరుడు అనిల్ అంబానీ కఫ్ఫె పరేడ్​ కేంద్రంలో ఓటు వేశారు.

ముందుగా ఓటేసిన వారిలో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్​. చంద్రశేఖరన్, ఆది గోద్రెజ్ ఉన్నారు. గోద్రెజ్​ వర్లి కేంద్రంలో ఓటేశారు.

రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ పెద్దెర్​ రోడ్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్​ మహీంద్ర, ఆ సంస్థ ఎండీ పవన్ గోయెంకా జుహులో ఓటు వేశారు. బీఎస్​ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆశిష్​ చౌహన్, మోర్గాన్ స్టాన్లీ మేనెజింగ్ డైరెక్టర్ రిద్దమ్ దేశాయి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పారిశ్రామిక వేత్తల ఓట్లు దక్షిణ ముంబయి నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నాయి. ఈ స్థానంలో సిట్టింగ్​ ఎంపీ అరవింద్​ సావంత్​ మరోమారు శివసేన టికెట్​పై బరిలో నిలవగా, కాంగ్రెస్​ నుంచి మిళింద్ దేవరా పోటీలో ఉన్నారు.

భారత్​ భేరి: ఓటేసిన పారిశ్రామిక దిగ్గజాలు
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Manila - 29 April 2019
1. Various of fire in condominium, firefighters extinguishing flames
STORYLINE:
Firefighters were on Monday tackling a blaze in a Manila condominium.
The cause of the fire at the Pacific Coast Plaza condominium in the Tambo area of the capital Manila was not immediately known.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 29, 2019, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.