ETV Bharat / briefs

'చిన్నారిని చిదిమేసిన ఉన్మాదిని ఉరి తీయాలి'

చిన్నపిల్లలు, మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న క్రూరులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేస్తూ... హైదరాబాద్​ మైత్రివనంలో టీవీ ఆర్టిస్ట్​ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

author img

By

Published : Jun 23, 2019, 8:04 PM IST

WOMEN PROTESTING AGAINST WARANGAL CHILD RAPE AT HYDERABAD MYTRIVANAM

వరంగల్​లో చిన్నారిపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ హైదరాబాద్​లోని మైత్రివనం వద్ద మహిళలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నిందితున్ని వెంటనే ఉరితీయాలని డిమాండ్​ చేశారు. చిన్నపిల్లలు, ఆడవాళ్లపై ఆత్యాచారాలకు పాల్పడే క్రూరులను ఆలస్యం చేయకుండా కఠినంగా శిక్షించాలని మహిళలు కోరారు. నిరసనతో మైత్రివనం వద్ద రాకపోకలకు భారీగా అంతరాయం ఏర్పడింది. ఆందోళనకారులను పోలీసులు బుజ్జగించినా వినకపోవటం వల్ల అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్​స్టేషన్​కు తరలించారు.

టీవీ ఆర్టిస్ట్​ ఆద్వర్యంలో ఆందోళన

ఇవీ చూడండి: కురిసింది వాన... తడిసింది నేల

వరంగల్​లో చిన్నారిపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ హైదరాబాద్​లోని మైత్రివనం వద్ద మహిళలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నిందితున్ని వెంటనే ఉరితీయాలని డిమాండ్​ చేశారు. చిన్నపిల్లలు, ఆడవాళ్లపై ఆత్యాచారాలకు పాల్పడే క్రూరులను ఆలస్యం చేయకుండా కఠినంగా శిక్షించాలని మహిళలు కోరారు. నిరసనతో మైత్రివనం వద్ద రాకపోకలకు భారీగా అంతరాయం ఏర్పడింది. ఆందోళనకారులను పోలీసులు బుజ్జగించినా వినకపోవటం వల్ల అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్​స్టేషన్​కు తరలించారు.

టీవీ ఆర్టిస్ట్​ ఆద్వర్యంలో ఆందోళన

ఇవీ చూడండి: కురిసింది వాన... తడిసింది నేల

Intro:TG_KRN_07_23_SHISHIVU_MRUTHI_AB_C5

కరీంనగర్లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యంతో తమ మగ శిశువు మరణించాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి చెందిన వసంత పురిటి నొప్పులతో గత పదమూడు రోజుల క్రితం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది పరీక్షించిన వైద్యులు ఇంకా సమయం ఉందని చెప్పారు ఈరోజు ఉదయము స్కానింగ్ చేయించగా శిశువు మృతి చెందినట్లు తెలిసింది ఇంట్లో తల్లి ప్రాణానికి ప్రమాదం ఉందని బంధువులకు తెలపగా మృతి చెందిన శిశువును వైద్యులు బయటకు తీశారు తమ శిశువు వైద్యుల నిర్లక్ష్యం తోనే మృతిచెందాడని బంధువులు ఆస్పత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకొని స్తోమత లేక నే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చామని వస్తే ఈ విధంగా వైద్యులు చేయడం సబబు కాదని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు వైద్యులను వివరణ కోరగా తమ తప్పేమీ లేదని తప్పించుకున్నారు

బైట్ వైద్యురాలు డ్యూటీ డాక్టర్
బైట్ రాజమ్మ మృతి చెందిన శిశువు బంధువు
బైట్ మానస


Body:ఉయ్


Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.