ETV Bharat / briefs

తెలంగాణపై వివక్ష ఎందుకు..?

కాళేశ్వరం దేశంలోనే అత్యంత ప్రయోజనకరమైన సాగునీటి ప్రాజెక్టు. కానీ కేంద్రం బడ్జెట్​లో నిధులు కేటాయించలేదు. విభజన హామీల అమలులోనూ ఏపీలో పోల్చితే.. తెలంగాణపై వివక్ష ఎందుకు: జితేందర్ రెడ్డి

author img

By

Published : Feb 11, 2019, 10:03 PM IST

జితేందర్ రెడ్డి

తెలంగాణ క‌న్నా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎక్కువ అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి లోక్​సభలో వ్యాఖ్యానించారు. విభజన హామీల అమలు ఏపీలో దాదాపు అన్ని పూర్తి చేసినట్లు... నిన్న గుంటూరులో ప్ర‌ధాని మోదీయే చెప్పారని తెలిపారు. కానీ తెలంగాణలో మాత్రం వివక్ష చూపుతున్నారని వాపోయారు.

జితేందర్ రెడ్డి

undefined

తెలంగాణ క‌న్నా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎక్కువ అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి లోక్​సభలో వ్యాఖ్యానించారు. విభజన హామీల అమలు ఏపీలో దాదాపు అన్ని పూర్తి చేసినట్లు... నిన్న గుంటూరులో ప్ర‌ధాని మోదీయే చెప్పారని తెలిపారు. కానీ తెలంగాణలో మాత్రం వివక్ష చూపుతున్నారని వాపోయారు.

జితేందర్ రెడ్డి

undefined
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.