ETV Bharat / briefs

చట్ట ప్రకారం ముందుకెళ్తాం

ఐటీ గ్రిడ్ సంస్థ డైరెక్టర్​ అశోక్​ను అదుపులోకి తీసుకుంటే మరిన్ని విషయాలు బయటపడతాయని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

author img

By

Published : Mar 4, 2019, 8:30 PM IST

సీపీ సజ్జనార్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి

ఐటీ గ్రిడ్ కేసులో చట్ట ప్రకారం ముందుకు వెళ్తామన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. నిందితులను విచారించేందుకు సహకారం అందించాల్సిందిగా ఏపీ పోలీసులను కోరుతామన్నారు. అశోక్​ను అదుపులోకి తీసుకుంటే కేసుకు సంబంధించిన కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందని సీపీ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న కేసుపై సైబరాబాద్ సీపీ సజ్జనార్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి..

సీపీ సజ్జనార్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి

ఇవీ చూడండి:'బాబు వార్నింగ్'

ఐటీ గ్రిడ్ కేసులో చట్ట ప్రకారం ముందుకు వెళ్తామన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. నిందితులను విచారించేందుకు సహకారం అందించాల్సిందిగా ఏపీ పోలీసులను కోరుతామన్నారు. అశోక్​ను అదుపులోకి తీసుకుంటే కేసుకు సంబంధించిన కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందని సీపీ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న కేసుపై సైబరాబాద్ సీపీ సజ్జనార్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి..

సీపీ సజ్జనార్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి

ఇవీ చూడండి:'బాబు వార్నింగ్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.