ETV Bharat / briefs

గచ్చిబౌలిలో ఓటేసిన ప్రముఖ సినీ నటులు

గచ్చిబౌలిలో సినీ నటులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఓటును అందరూ సద్వినియోగం చేసుకోవాలని నరేశ్​ కోరారు.

author img

By

Published : Apr 11, 2019, 3:25 PM IST

గచ్చిబౌలిలో ఓటేసిన ప్రముఖ సినీ నటులు

హైదరాబాద్​ గచ్చిబౌలిలో అక్కినేని నాగ చైతన్య, సమంత ఓటు హక్కు వినియోగించుకున్నారు. గచ్చిబౌలిలోని నానక్​రాంగూడ ప్రభుత్వ పాఠశాల పోలింగ్​ కేంద్రంలో సూపర్​ స్టార్​ కిృష్ణ, సీనీ నటులు నరేశ్​, వేణు దంపతులు ఓటు వేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని నరేశ్​ అన్నారు. మన ఐదేళ్ల భవిష్యత్తు నిర్దేశించేది ఓటే అని పేర్కొన్నారు.

గచ్చిబౌలిలో ఓటేసిన ప్రముఖ సినీ నటులు

ఇవీ చూడండి: 'ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి'

హైదరాబాద్​ గచ్చిబౌలిలో అక్కినేని నాగ చైతన్య, సమంత ఓటు హక్కు వినియోగించుకున్నారు. గచ్చిబౌలిలోని నానక్​రాంగూడ ప్రభుత్వ పాఠశాల పోలింగ్​ కేంద్రంలో సూపర్​ స్టార్​ కిృష్ణ, సీనీ నటులు నరేశ్​, వేణు దంపతులు ఓటు వేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని నరేశ్​ అన్నారు. మన ఐదేళ్ల భవిష్యత్తు నిర్దేశించేది ఓటే అని పేర్కొన్నారు.

గచ్చిబౌలిలో ఓటేసిన ప్రముఖ సినీ నటులు

ఇవీ చూడండి: 'ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.