ETV Bharat / briefs

పట్టభద్రులు తెరాసకు కనువిప్పు కలిగించారు: జీవన్​రెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనని గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు జీవన్​రెడ్డి. తెరాస ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేశారని తెలిపారు.

author img

By

Published : Mar 29, 2019, 11:34 PM IST

ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి


ముందస్తు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయనందునే విద్యావంతులు ఓట్లు వేసి గెలిపించారని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు. పట్టభద్రులు తెరాసకు కనువిప్పు కలిగేలా చేశారని హర్షం వ్యక్తం చేశారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరడాతామన్నారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలోప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. దాదాపుగా 83 శాతం ప్రజలు తమకు ఓట్లు వేశారని తెలిపారు.

ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

ఇవీ చూడండి:హరీశ్​రావుకు త్రుటిలో తప్పిన ప్రమాదం


ముందస్తు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయనందునే విద్యావంతులు ఓట్లు వేసి గెలిపించారని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు. పట్టభద్రులు తెరాసకు కనువిప్పు కలిగేలా చేశారని హర్షం వ్యక్తం చేశారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరడాతామన్నారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలోప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. దాదాపుగా 83 శాతం ప్రజలు తమకు ఓట్లు వేశారని తెలిపారు.

ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

ఇవీ చూడండి:హరీశ్​రావుకు త్రుటిలో తప్పిన ప్రమాదం

Intro:TG_ADB_12_03_EX MIN JEEVAN REDDY PC_AV_C6


Body:తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపు చేస్తూ పదేపదే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని మాజీ మంత్రి పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్ రెడ్డి అభియోగించారు.
ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు.
సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలను పార్టీ మారాలని ఒత్తిడి తేవడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు పార్టీలను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాల్చని కుట్ర పన్నడం తగదని ఆయన హితవు పలికారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు ఉద్యోగాలు వస్తాయని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురైందని ఆయన విమర్శించారు. ఎన్నికలకు ముందు లక్షా 20 వేల పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఆచరణలో 20 వేల బతికే పరిమితమైందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. గిరిజనులకు ఎలాంటి ప్రతిఫలాలు అందించని తెరాస పార్టీలో తమ పార్టీ శాసనసభ్యులు ఏ విధంగా చేరుతున్నారని, వీరిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
పట్టభద్రుల నియోజవర్గం నుంచి తాను బరిలో నిలిచానని ఆయన తెలిపారు. సీనియర్ నేత అయిన తనను ప్రాధాన్యత ఓటు తో గెలిపించి శాసనమండలి కి పంపించాలని కోరారు.

బైట్: జీవన్ రెడ్డి,



Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.