ETV Bharat / briefs

'జహీరాబాద్​లో కాంగ్రెస్​ గెలుపు ఖాయం' - జహీరాబాద్​ భాజపా అభ్యర్థి సతీమణి కామారెడ్డిలో ప్రచారం

కామారెడ్డి ప్రజలు కాంగ్రెస్​నే గెలిపిస్తారని జహీరాబాద్​ ఎంపీ అభ్యర్థి మదన్​మోహన్​రావు సతీమణి ప్రీతీరావు విశ్వాసం వ్యక్తం చేశారు. జిల్లాలోని లింగాపూర్​లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

జహీరాబాద్​ భాజపా అభ్యర్థి సతీమణి కామారెడ్డిలో ప్రచారం
author img

By

Published : Apr 9, 2019, 10:11 AM IST

కామారెడ్డి జిల్లాలోని లింగాపూర్​లో జహీరాబాద్​ ఎంపీ అభ్యర్థి మదన్​మోహన్​రావు సతీమణి ప్రీతీరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటేసి తన భర్తను గెలిపించాలని ఓటర్లను కోరారు. మదన్​మోహన్​రావు గెలిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని భరోసా ఇచ్చారు. కామారెడ్డిలో కాంగ్రెస్​ విజయం ఖాయమని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

జహీరాబాద్​ భాజపా అభ్యర్థి సతీమణి కామారెడ్డిలో ప్రచారం

ఇదీ చదవండిః రఫేల్​పై మాకు ప్రతీచోటా క్లీన్​చిట్​: మోదీ

కామారెడ్డి జిల్లాలోని లింగాపూర్​లో జహీరాబాద్​ ఎంపీ అభ్యర్థి మదన్​మోహన్​రావు సతీమణి ప్రీతీరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటేసి తన భర్తను గెలిపించాలని ఓటర్లను కోరారు. మదన్​మోహన్​రావు గెలిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని భరోసా ఇచ్చారు. కామారెడ్డిలో కాంగ్రెస్​ విజయం ఖాయమని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

జహీరాబాద్​ భాజపా అభ్యర్థి సతీమణి కామారెడ్డిలో ప్రచారం

ఇదీ చదవండిః రఫేల్​పై మాకు ప్రతీచోటా క్లీన్​చిట్​: మోదీ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.