ETV Bharat / briefs

సకాలంలో పరీక్షాకేంద్రానికి చేరుకున్న విద్యార్థులు - పాలిసెట్ పరీక్ష

పాలిసెట్ పరీక్ష సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా మెుదలైంది. నిమిషం నిబంధన వల్ల విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. . పరీక్ష రాసే విద్యార్థులతో పాటు వారి తరలిరావటంతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది.

పాలిసెట్ పరీక్ష
author img

By

Published : Apr 16, 2019, 12:53 PM IST

సంగారెడ్డి జిల్లాలో పాలిసెట్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. అధికారులు 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సంగారెడ్డిలోని 9 కేంద్రాల్లో 3,044, జహీరాబాద్​లోని 4 కేంద్రాల్లో 854మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. నిమిషం నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులందరూ సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు.

పాలిసెట్ పరీక్ష

ఇదీ చదవండిః రికార్డు స్థాయిలో నమోదవుతున్న పత్తి ధరలు

సంగారెడ్డి జిల్లాలో పాలిసెట్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. అధికారులు 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సంగారెడ్డిలోని 9 కేంద్రాల్లో 3,044, జహీరాబాద్​లోని 4 కేంద్రాల్లో 854మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. నిమిషం నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులందరూ సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు.

పాలిసెట్ పరీక్ష

ఇదీ చదవండిః రికార్డు స్థాయిలో నమోదవుతున్న పత్తి ధరలు

Intro:tg_srd_57_16_polycet_exam_as_c6
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) సంగారెడ్డి జిల్లాలో పాలిసెట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 3,898మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా.. అధికారులు వీరి కోసం 13పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సంగారెడ్డిలో 9 కేంద్రాలలో 3,044, జహీరాబాద్ లో 4 కేంద్రాలలో 854మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. నిమిషం నిబంధన అమలులో ఉండడంతో.. విద్యార్థులందరూ సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు.


Body:విజువల్


Conclusion:సంగారెడ్డి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.