ETV Bharat / briefs

లోక్​సభ ఎన్నికల వేళ... నోట్ల కట్టల కళకళ

లోక్​సభ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న వేళ అక్రమ నగదు, మద్యం సరఫరాపై పోలీసులు నిఘా పెంచారు. కార్లు, బస్సులు, ఆటోల్లాంటి అన్ని ప్రయాణ సాధనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే పట్టుబడ్డ అక్రమ సొత్తు సుమారు యాభై కోట్లకు చేరుకోవటం ఆశ్చర్యం కల్గించే విషయం...!

author img

By

Published : Apr 8, 2019, 5:13 AM IST

Updated : Apr 8, 2019, 5:51 AM IST

లోక్​సభ ఎన్నికల వేళ... నోట్ల కట్టల కళకళ

లోక్ సభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా భారీగా నగదు పట్టుబడుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 41.85 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. సూమారు 4 కోట్ల విలువైన 2.86 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. 2.75 కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలు, 56.19 లక్షల ఇతర వస్తువులను పట్టుకున్నట్లు ఈసీ పేర్కొంది. మొత్తంగా 49.10 కోట్ల మేర అక్రమ సొత్తు తనిఖీల్లో పట్టుబడినట్లుగా ఈసీ వెల్లడించింది.

లోక్​సభ ఎన్నికల వేళ... నోట్ల కట్టల కళకళ

ఇవీ చూడండి: ఉత్తరాన ఐటీ దాడుల కలకలం

లోక్ సభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా భారీగా నగదు పట్టుబడుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 41.85 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. సూమారు 4 కోట్ల విలువైన 2.86 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. 2.75 కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలు, 56.19 లక్షల ఇతర వస్తువులను పట్టుకున్నట్లు ఈసీ పేర్కొంది. మొత్తంగా 49.10 కోట్ల మేర అక్రమ సొత్తు తనిఖీల్లో పట్టుబడినట్లుగా ఈసీ వెల్లడించింది.

లోక్​సభ ఎన్నికల వేళ... నోట్ల కట్టల కళకళ

ఇవీ చూడండి: ఉత్తరాన ఐటీ దాడుల కలకలం

Intro:Slug :. TG_NLG_21_07_MINISTER_VIMARSHA_AVB_C1_HD

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య, ఈటీవీ , సూర్యాపేట.

( ) దేశంలో లో వెనుకపడిన కు జాతీయ పార్టీలైన నా కాంగ్రెస్ బిజెపి కారణమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇ గుంట కండ్ల జగదీశ్ రెడ్డి విమర్శించారు ఈ రెండు పార్టీలు దేశంలోని రెండు వందల నియోజకవర్గాలు అసలు డిపాజిట్ రాదని అన్నారు అభివృద్ధిపై దృష్టి పెట్టని కాంగ్రెస్ బిజెపి అధికారంలో ఉన్న నా పార్టీ లు అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు దేశంలో లో వృధాగా పోతున్న వర్షపునీటిని సద్వినియోగం చేసుకుంటే దేశం సుసంపన్నమైన దేశంగా గా అవకాశం ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారని అన్నారు కాంగ్రెస్ బిజెపి మీ వంటి ఇ పాలక పార్టీలు బోఫోర్స్ రఫెల్ కుంభకోణాలతో బ్రష్టు పట్టాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆత్మీయ సమ్మేళనం నికి నిర్వహించారు.ఎన్నికల బహిరంగ సభలో లో నా మాట్లాడిన నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి ఇ కాను ఈ జిల్లా వాసి నేనని గుర్తు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు..ఆత్మీయ సమ్మేళనం లో కాంగ్రెస్ , భాజపా లకు చెందిన పలువురు టీఆరెస్ లో చేశారు...
స్పాట్ బైట్

1. గుంట కండ్ల జగదీష్ రెడ్డి , రాష్ట్ర అ విద్యాశాఖ మంత్రి


Body:...


Conclusion:...
Last Updated : Apr 8, 2019, 5:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.