ETV Bharat / briefs

వైభవంగా నారసింహుని కల్యాణం

నిజామాబాద్​ జిల్లా బోధన్​ పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం కన్నులపండువగా జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కల్యాణ వేడుకను తిలకించారు.

author img

By

Published : May 17, 2019, 3:40 PM IST

లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం

నిజామాబాద్​ జిల్లా బోధన్​ బస్వతారకనగర్​లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం ఘనంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై వేడుకను తిలకించారు. ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించి... ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం

ఇదీ చదవండిః నిధికోసం ముగ్గురెళ్లారు.. కానీ!

నిజామాబాద్​ జిల్లా బోధన్​ బస్వతారకనగర్​లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం ఘనంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై వేడుకను తిలకించారు. ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించి... ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం

ఇదీ చదవండిః నిధికోసం ముగ్గురెళ్లారు.. కానీ!

Intro:TG_NZB_02_17_NAARASIMHUDI_KALYAANAM_AVB_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బస్వతారక నగర్ లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగవైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Byte: పి. గోపి కిషన్, ఆలయ కమిటీ అధ్యక్షులు.
End


Body:TG_NZB_02_17_NAARASIMHUDI_KALYAANAM_AVB_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బస్వతారక నగర్ లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగవైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Byte: పి. గోపి కిషన్, ఆలయ కమిటీ అధ్యక్షులు.
End


Conclusion:TG_NZB_02_17_NAARASIMHUDI_KALYAANAM_AVB_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బస్వతారక నగర్ లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగవైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Byte: పి. గోపి కిషన్, ఆలయ కమిటీ అధ్యక్షులు.
End
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.