ETV Bharat / briefs

జూన్​ రెండో వారంలో రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు - Monsoons

ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవులు, మాల్దీవులు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న నైరుతి రుతుపవనాలు జూన్​ రెండో వారంలో రాష్ట్రాన్ని తాకనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు
author img

By

Published : Jun 1, 2019, 5:47 AM IST

Updated : Jun 1, 2019, 7:50 AM IST

జూన్‌ రెండో వారంలో తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు అండమాన్‌ నికోబార్‌ దీవులు, దక్షిణ బంగాళాఖాతం, మాల్దీవులు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయని పేర్కొంది. జూన్‌ 6న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని... అదే నెల రెండోవారం వరకు ఏపీ, తెలంగాణల్లో ప్రవేశిస్తాయని వాతావరణశాఖ అధికారి రాజారావు తెలిపారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్న వాతావరణశాఖ అధికారి రాజారావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్‌ ముఖాముఖి...

వాతావరణశాఖ అధికారి రాజారావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి...

ఇవీ చూడండి: 'తెలంగాణ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా'

జూన్‌ రెండో వారంలో తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు అండమాన్‌ నికోబార్‌ దీవులు, దక్షిణ బంగాళాఖాతం, మాల్దీవులు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయని పేర్కొంది. జూన్‌ 6న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని... అదే నెల రెండోవారం వరకు ఏపీ, తెలంగాణల్లో ప్రవేశిస్తాయని వాతావరణశాఖ అధికారి రాజారావు తెలిపారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్న వాతావరణశాఖ అధికారి రాజారావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్‌ ముఖాముఖి...

వాతావరణశాఖ అధికారి రాజారావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి...

ఇవీ చూడండి: 'తెలంగాణ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా'

Last Updated : Jun 1, 2019, 7:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.