ETV Bharat / briefs

'దేశంలోని యువత జవాన్లను ఆదర్శంగా తీసుకోవాలి' - కేంద్ర సహాయ మంత్రి కిషన్​రెడ్డి

దేశ రక్షణకై తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడుతోన్న సైనికులకు యావత్​ భారత్​ అండగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. దిల్లీలోని ఇండియా గేటు వద్ద యుద్ధ స్మారకాన్ని సందర్శించి నివాళులర్పించారు. యువత జవాన్లను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు.

కిషన్​రెడ్డి
author img

By

Published : Jun 14, 2019, 9:48 PM IST

దిల్లీలోని యుద్ధ స్మారకాన్ని సందర్శించిన కిషన్​రెడ్డి

దేశంలోని యువత... జవాన్లను ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. దిల్లీలోని ఇండియా గేటు వద్ద యుద్ధ స్మారకాన్ని సందర్శించి... పుష్పగుచ్ఛంతో నివాళులర్పించారు. దేశ రక్షణకు సైనికులు చేస్తోన్న కృషి చిరస్మరణీయమని ప్రశంసించారు. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న వీరులకు ధన్యవాదాలు తెలిపారు. సైనికుల కుటుంబాలకు యావత్​ దేశం అండగా ఉంటుందని తెలిపారు.

ఇదీ చూడండి : జులై 15 వరకు పూర్తి చేయాలి: ఎర్రబెల్లి

దిల్లీలోని యుద్ధ స్మారకాన్ని సందర్శించిన కిషన్​రెడ్డి

దేశంలోని యువత... జవాన్లను ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. దిల్లీలోని ఇండియా గేటు వద్ద యుద్ధ స్మారకాన్ని సందర్శించి... పుష్పగుచ్ఛంతో నివాళులర్పించారు. దేశ రక్షణకు సైనికులు చేస్తోన్న కృషి చిరస్మరణీయమని ప్రశంసించారు. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న వీరులకు ధన్యవాదాలు తెలిపారు. సైనికుల కుటుంబాలకు యావత్​ దేశం అండగా ఉంటుందని తెలిపారు.

ఇదీ చూడండి : జులై 15 వరకు పూర్తి చేయాలి: ఎర్రబెల్లి

Intro:నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత


Body:నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత


Conclusion:నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.