ETV Bharat / briefs

ఠారెత్తిస్తున్న ఎండలు... ఇంకా ఎన్ని రోజులో..! - Increased Temperature

వరంగల్​ పట్టణం జిల్లా కేంద్రంలో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం వల్ల ప్రజలు ఎండవేడిమికి అల్లాడిపోతున్నారు

ఠారెత్తిస్తున్న ఎండలు... ఇంకా ఎన్ని రోజులో..!
author img

By

Published : Jun 13, 2019, 3:53 PM IST

వరంగల్​ పట్టణం జిల్లా కేంద్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు భగ్గుమంటున్నాడు. బయట అడుగు వేస్తే నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టు అనిపిస్తుందని ప్రజలు వాపోతున్నారు. 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హన్మకొండలో ఉదయం 11 గంటల నుంచే రోడ్లన్నీ ఎండతీవ్రతకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసర పనులను తప్పితే జనాలు బయటకు రావడం లేదు. ఎండవేడిమికి జనాలు అల్లాడుతున్నారు.

ఠారెత్తిస్తున్న ఎండలు... ఇంకా ఎన్ని రోజులో..!

ఇదీ చూడండి: తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

వరంగల్​ పట్టణం జిల్లా కేంద్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు భగ్గుమంటున్నాడు. బయట అడుగు వేస్తే నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టు అనిపిస్తుందని ప్రజలు వాపోతున్నారు. 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హన్మకొండలో ఉదయం 11 గంటల నుంచే రోడ్లన్నీ ఎండతీవ్రతకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసర పనులను తప్పితే జనాలు బయటకు రావడం లేదు. ఎండవేడిమికి జనాలు అల్లాడుతున్నారు.

ఠారెత్తిస్తున్న ఎండలు... ఇంకా ఎన్ని రోజులో..!

ఇదీ చూడండి: తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

Intro:tg_kmm_03_13_seedball_ab_c4
( )



ఖమ్మం జిల్లా కోర్టులో విత్తన బంతుల తయారీ మీ ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించిన న్యాయమూర్తులు విత్తన పత్రాలు తయారు చేస్తున్నారు. నా సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లో మూడు రోజులపాటు ఉ తో తయారుచేస్తారు. కొత్త సిబ్బంది ,న్యాయవాదులు, అటవీశాఖ ,విద్యార్థులు ఇతర మందుల తయారీ కార్యక్రంలో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో విత్తన బంతులు తయారుచేసి అటవీ క్షేత్రంలో చల్లు తామని సేవాధికార సంస్థ న్యాయమూర్తి తెలిపారు.....byte
byte..


Body:విత్తన బంతుల తయారీ


Conclusion:విత్తన బంతుల తయారీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.