ETV Bharat / briefs

15 నుంచి శ్రమ్​యోగి మాన్​ధన్

10 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు లబ్ధి చేకూర్చేలా మధ్యంతర బడ్జెట్​లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన పథకం అమలుపై నోటిఫికేషన్​ విడుదల చేసింది కేంద్రం.

author img

By

Published : Feb 10, 2019, 6:43 AM IST

Updated : Feb 10, 2019, 9:14 AM IST

కార్మికులు

అసంఘటిత రంగ కార్మికులంతా ఫిబ్రవరి 15 నుంచి ప్రధానమంత్రి శ్రమ్​యోగి మాన్​ధన్​ పథకంలో చేరవచ్చని కార్మిక శాఖ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ పథకం ద్వారా కార్మికులు 60 ఏళ్ల నుంచి నెలకు కనీసం రూ.3000 పింఛను పొందనున్నారు.

2019-20 బడ్జెట్​ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పీయూష్​ గోయల్​ ఈ పథకాన్ని ప్రకటించారు. 18-40 ఏళ్ల వయస్సు వారు దీనికి అర్హులు. కార్మికులు నెలకు 55 రూపాయలతో ఈ పథకంలో చేరవచ్చు. 40 ఏళ్ల వయస్సు కంటే ఎక్కువ ఉన్నవారు నెలకు రూ.200 జమ చేయాల్సి ఉంటుంది. అదే 29 ఏళ్ల వారికైతే ఈ మొత్తం రూ. 100 మాత్రమే.

కార్మికులు ఇచ్చిన మొత్తానికి సమాన డబ్బును ప్రభుత్వం జమచేస్తుంది. జాతీయ పింఛను పథకం, ఈఎస్​ఐ, ఉద్యోగ భవిష్య నిధి పథకాల్లో ఉన్న వారితో పాటు ఆదాయపు పన్ను కట్టే అసంఘటిత కార్మికులు ఈ పథకానికి అనర్హులు.

లబ్ధిదారు ఏదైనా కారణంతో మరణించినట్లయితే జీవిత భాగస్వామి పథకాన్ని కొనసాగించవచ్చు. అలాకాకుండా అప్పటివరకు జమచేసిన మొత్తాన్ని వడ్డీతో సహా వెనక్కి తీసుకునే అవకాశమూ ఉంది.
లబ్ధిదారుడు శాశ్వత వైకల్యానికి గురైతే... భాగస్వామి ఈ పథకాన్ని కొనసాగించవచ్చు. ఒక వేళ పింఛనుదారు మరణించినట్లయితే జీవిత భాగస్వామి సగం పింఛను మాత్రమే తీసుకునే నిబంధన ఉంది.

అసంఘటిత రంగ కార్మికులంతా ఫిబ్రవరి 15 నుంచి ప్రధానమంత్రి శ్రమ్​యోగి మాన్​ధన్​ పథకంలో చేరవచ్చని కార్మిక శాఖ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ పథకం ద్వారా కార్మికులు 60 ఏళ్ల నుంచి నెలకు కనీసం రూ.3000 పింఛను పొందనున్నారు.

2019-20 బడ్జెట్​ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పీయూష్​ గోయల్​ ఈ పథకాన్ని ప్రకటించారు. 18-40 ఏళ్ల వయస్సు వారు దీనికి అర్హులు. కార్మికులు నెలకు 55 రూపాయలతో ఈ పథకంలో చేరవచ్చు. 40 ఏళ్ల వయస్సు కంటే ఎక్కువ ఉన్నవారు నెలకు రూ.200 జమ చేయాల్సి ఉంటుంది. అదే 29 ఏళ్ల వారికైతే ఈ మొత్తం రూ. 100 మాత్రమే.

కార్మికులు ఇచ్చిన మొత్తానికి సమాన డబ్బును ప్రభుత్వం జమచేస్తుంది. జాతీయ పింఛను పథకం, ఈఎస్​ఐ, ఉద్యోగ భవిష్య నిధి పథకాల్లో ఉన్న వారితో పాటు ఆదాయపు పన్ను కట్టే అసంఘటిత కార్మికులు ఈ పథకానికి అనర్హులు.

లబ్ధిదారు ఏదైనా కారణంతో మరణించినట్లయితే జీవిత భాగస్వామి పథకాన్ని కొనసాగించవచ్చు. అలాకాకుండా అప్పటివరకు జమచేసిన మొత్తాన్ని వడ్డీతో సహా వెనక్కి తీసుకునే అవకాశమూ ఉంది.
లబ్ధిదారుడు శాశ్వత వైకల్యానికి గురైతే... భాగస్వామి ఈ పథకాన్ని కొనసాగించవచ్చు. ఒక వేళ పింఛనుదారు మరణించినట్లయితే జీవిత భాగస్వామి సగం పింఛను మాత్రమే తీసుకునే నిబంధన ఉంది.

AP Video Delivery Log - 2200 GMT News
Saturday, 9 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2144: Croatia Serbia Waterpolo Pt No Access Croatia/Pt No Access Serbia 4195282
Water polo players run for cover to evade attack
AP-APTN-2112: Spain Morocco Protest AP Clients Only 4195281
Asylum seekers march to Spain's border with Morocco
AP-APTN-2053: Brazil Fire Flamengo AP Clients Only 4195277
Flamengo CEO: We are helping authorities
AP-APTN-2040: Serbia Kosovo Protest AP Clients Only 4195276
Serbs protest President Vucic for 10th week
AP-APTN-2031: US MA Warren Bid AP Clients Only 4195275
US Senator Warren makes presidential bid official
AP-APTN-2014: Italy Carnival AP Clients Only 4195274
Famous Viareggio carnival dedicated to women
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 10, 2019, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.