ETV Bharat / briefs

ఎన్నో ఏళ్ల నుంచి నిత్యపూజ.. భక్తుల స్పందన అంతంతే..!!

తిరుమల కొండ నిత్యం లక్షలాది మందితో కిటకిటలాడుతూ ఉంటోంది. ఏ పూజ మండపం చూసినా భక్తులతో కిక్కిరిసి ఉంటుంది. కానీ ఇదే కొండపై ఎన్నో ఏళ్లుగా.. నిత్యం చేస్తున్న గోపూజ గురించి  చాలామంది భక్తులకు తెలియదు. ఈ కార్యక్రమంలో ఉచితంగానే పాల్గొనే అవకాశం కల్పిస్తున్నా... భక్తుల నుంచి అంతగా స్పందన రావడం లేదు.

author img

By

Published : Apr 17, 2019, 2:18 PM IST

ఎన్నో ఏళ్ల నుంచి నిత్యపూజ.. భక్తుల స్పందన అంతంతే..!!


గోమాతను ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనని హిందువులు భావిస్తారు. ఆవు ప్రతి అణువులోనూ దేవతామూర్తులు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. గోవుకు నమస్కరించి ప్రదక్షణం చేస్తే భూమండలమంతా ప్రదక్షణం చేసినంత ఫలం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇంతటి విశిష్ఠత కలిగిన గోపూజను తిరుమలలోని గోశాలలో తితిదే నిత్యం నిర్వహిస్తోంది. ప్రతి రోజు ఉదయం 8 నుండి 9 గంటల వరకు... శుక్రవారం మాత్రం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు పూజలు చేస్తున్నారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులందరూ ఉచితంగా పాల్గొనే అవకాశం కల్పించారు.

తిరుమల గిరిపై ప్రతి రోజు గోపూజను నిర్వహిస్తున్నా... భక్తులు ఇతర సేవలకు హాజరైనంతగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదు. గోపూజ సమయంలో కొంతమంది శ్రీవారి సేవకులో... లేక ఆ చుట్టు ప్రక్కల ఉన్న ఒకరిద్దరు భక్తులు మాత్రమే హాజరవుతున్నారు. ఆలయ పాలక మండలి సరిగా ప్రచారం చేయకపోవడమే ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎన్నో ఏళ్ల నుంచి నిత్యపూజ.. భక్తుల స్పందన అంతంతే..!!

ఇదీ చూడండి: రెచ్చిపోయిన మరో ఉన్మాది... యువతిపై కత్తితో దాడి


గోమాతను ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనని హిందువులు భావిస్తారు. ఆవు ప్రతి అణువులోనూ దేవతామూర్తులు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. గోవుకు నమస్కరించి ప్రదక్షణం చేస్తే భూమండలమంతా ప్రదక్షణం చేసినంత ఫలం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇంతటి విశిష్ఠత కలిగిన గోపూజను తిరుమలలోని గోశాలలో తితిదే నిత్యం నిర్వహిస్తోంది. ప్రతి రోజు ఉదయం 8 నుండి 9 గంటల వరకు... శుక్రవారం మాత్రం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు పూజలు చేస్తున్నారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులందరూ ఉచితంగా పాల్గొనే అవకాశం కల్పించారు.

తిరుమల గిరిపై ప్రతి రోజు గోపూజను నిర్వహిస్తున్నా... భక్తులు ఇతర సేవలకు హాజరైనంతగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదు. గోపూజ సమయంలో కొంతమంది శ్రీవారి సేవకులో... లేక ఆ చుట్టు ప్రక్కల ఉన్న ఒకరిద్దరు భక్తులు మాత్రమే హాజరవుతున్నారు. ఆలయ పాలక మండలి సరిగా ప్రచారం చేయకపోవడమే ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎన్నో ఏళ్ల నుంచి నిత్యపూజ.. భక్తుల స్పందన అంతంతే..!!

ఇదీ చూడండి: రెచ్చిపోయిన మరో ఉన్మాది... యువతిపై కత్తితో దాడి

Intro:ap_knl_11_16_tdp_on_jagan_ab_c1
తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారం చేపడుతుందని ఆ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు జగన్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారని మే 23న తెలుగుదేశం పార్టీకి ప్రజల తీర్పు తెదేపా కు అనుకూలంగా ఉంటుందని అన్నారు. వైకాపా నాయకులు ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ముఖ్యమంత్రి శిలాఫలకాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ఆయన విమర్శించారు.


Body:ap_knl_11_16_tdp_on_jagan_ab_c1


Conclusion:ap_knl_11_16_tdp_on_jagan_ab_c1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.