ETV Bharat / briefs

'రీ వెరిఫికేషన్​ను నిరంతరం పర్యవేక్షిస్తాం'

రీ కౌంటింగ్​, రీ వెరిఫికేషన్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు, విద్యాశాఖ అధికారులకు చెప్పామని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్​రెడ్డి అన్నారు.

author img

By

Published : Apr 27, 2019, 3:05 PM IST

విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్​రెడ్డి

13 కేంద్రాల్లో కొనసాగుతున్న రీ కౌంటింగ్​, రీ వెరిఫికేషన్ ప్రక్రియ 12 రోజుల్లో పూర్తవుతుందని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్​రెడ్డి తెలిపారు. సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు 50 వేల దరఖాస్తులు వచ్చాయని ఈరోజు సాయంత్రం వరకు గడువుండగా మరికొన్ని వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్​రెడ్డి

ఇదీ చూడండి: ఫెయిలైతే డ్రైవర్లు కావొచ్చంటారా: అఖిల పక్షం

13 కేంద్రాల్లో కొనసాగుతున్న రీ కౌంటింగ్​, రీ వెరిఫికేషన్ ప్రక్రియ 12 రోజుల్లో పూర్తవుతుందని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్​రెడ్డి తెలిపారు. సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు 50 వేల దరఖాస్తులు వచ్చాయని ఈరోజు సాయంత్రం వరకు గడువుండగా మరికొన్ని వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్​రెడ్డి

ఇదీ చూడండి: ఫెయిలైతే డ్రైవర్లు కావొచ్చంటారా: అఖిల పక్షం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.