ETV Bharat / briefs

'పేదవారికి నాణ్యమైన విద్య అందించటమే లక్ష్యం' - DEVELOPMENT PROGRAMMES INGRATIATION

నిజామాబాద్​ జిల్లాలోని రాంపూర్​లో జ్యోతిభాపూలే బీసీ గురుకుల పాఠశాల ప్రారంభమైంది. కార్యక్రమంలో కలెక్టర్​, ఎమ్మెల్యే తదితరులు పాల్గొని విద్యార్థులకు సూచనలిచ్చారు.

DEVELOPMENT PROGRAMMES INGRATIATION
author img

By

Published : Jun 18, 2019, 5:14 PM IST

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండలంలోని రాంపూర్​లో మహాత్మ జ్యోతిభా పూలే బీసీ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ ప్రారంభించారు. అనంతరం నూతన పంచాయతీ భవనం, వీఆర్వో భవనం, ప్రభుత్వ వృద్ధాశ్రమంను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి ఎం.రామ్మోహన్​రావు పాల్గొన్నారు. పేదవారికి నాణ్యమైన విద్య అందించాలని గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారని, విద్యతోపాటు పౌష్టికాహారం అందిస్తారని కలెక్టర్​ తెలిపారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి ఐఐటి, నీట్, సివిల్ సర్వీసెస్ వంటి పరీక్షలకు సన్నద్ధం చేస్తారన్నారు.

'పేదవారికి నాణ్యమైన విద్య అందించటమే లక్ష్యం'

ఇవీ చూడండి: అది నిజంగా పోలీస్​ స్టేషనే..!

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండలంలోని రాంపూర్​లో మహాత్మ జ్యోతిభా పూలే బీసీ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ ప్రారంభించారు. అనంతరం నూతన పంచాయతీ భవనం, వీఆర్వో భవనం, ప్రభుత్వ వృద్ధాశ్రమంను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి ఎం.రామ్మోహన్​రావు పాల్గొన్నారు. పేదవారికి నాణ్యమైన విద్య అందించాలని గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారని, విద్యతోపాటు పౌష్టికాహారం అందిస్తారని కలెక్టర్​ తెలిపారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి ఐఐటి, నీట్, సివిల్ సర్వీసెస్ వంటి పరీక్షలకు సన్నద్ధం చేస్తారన్నారు.

'పేదవారికి నాణ్యమైన విద్య అందించటమే లక్ష్యం'

ఇవీ చూడండి: అది నిజంగా పోలీస్​ స్టేషనే..!

Intro:tg_nzb_10_17_abhivrudhi_panula_prarambothsavam_avb_c11
( ). నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని రాంపూర్ గ్రామంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ నూతన పంచాయతీ భవనం, మహాత్మా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల, వీఆర్వో భవనం, ప్రభుత్వ వృద్ధాశ్రమం ను ప్రారంభించారు.
అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఎం. రామ్మోహన్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో వెనుకబడిన తరగతుల వారికి నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారని, ఈ పాఠశాలలో విద్యతోపాటు పౌష్టికాహారం అందిస్తారని, అదేవిధంగా ప్రతిభ కలిగిన విద్యార్ధులను గుర్తించి ఐఐటి, నీట్, సివిల్ సర్వీసెస్ వంటి పరీక్షలకు సన్నద్ధం చేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని తమ ఇంటికి, గ్రామానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. అదేవిధంగా రాంపూర్ గ్రామంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు.
byte. ఎం. రామ్మోహన్రావు, జిల్లా కలెక్టర్ నిజామాబాద్.


Body:నిజామాబాద్ గ్రామీణం


Conclusion:నిజామాబాద్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.