ETV Bharat / briefs

విద్యుదాఘాతంతో భవన కార్మికుడు మృతి... - Crime news in telugu

భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికునికి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన మేడ్చల్ లో జరిగింది.

Daily labour died with current shock in medchel
Daily labour died with current shock in medchel
author img

By

Published : Jun 10, 2020, 10:29 PM IST

మేడ్చల్​లో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని బస్తీలో నివాసముంటున్న కొరివి కృష్ణ అనే కూలీ... విద్యుదాఘాతంతో మరణించాడు. హైటెక్ స్కూల్ సమీపంలో భవన నిర్మాణ పనులు చేస్తుండగా... ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలాయి. కరెంట్ షాక్ తో తీవ్రంగా గాయపడిన కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకుని ఘటన స్థలికి చేసుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మేడ్చల్​లో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని బస్తీలో నివాసముంటున్న కొరివి కృష్ణ అనే కూలీ... విద్యుదాఘాతంతో మరణించాడు. హైటెక్ స్కూల్ సమీపంలో భవన నిర్మాణ పనులు చేస్తుండగా... ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలాయి. కరెంట్ షాక్ తో తీవ్రంగా గాయపడిన కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకుని ఘటన స్థలికి చేసుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.