ETV Bharat / briefs

మలక్​పేటలో రూ.34 లక్షలు పట్టివేత

ఎన్నికల వేళ భారీ మొత్తంలో డబ్బు పట్టుబడుతోంది. రాత్రి హైదరాబాద్​లో అక్రమంగా తరలిస్తున్న రూ. 34 లక్షల నగదును టాస్క్​ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Apr 7, 2019, 9:15 AM IST

34 లక్షలు పట్టివేత

హైదరాబాద్​ మలక్​పేట పరిధిలో సరైన ధ్రువపత్రాలు లేని రూ.34 లక్షల 30వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్త్​జోన్​ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముసారాంబాగ్​లో చేపట్టిన వాహనాల తనిఖీల్లో ఈ డబ్బు పట్టుబడింది. నగదు తరలిస్తున్న కాశీనాథ్ రెడ్డి, డ్రైవర్ రవిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్​ మలక్​పేట పరిధిలో సరైన ధ్రువపత్రాలు లేని రూ.34 లక్షల 30వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్త్​జోన్​ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముసారాంబాగ్​లో చేపట్టిన వాహనాల తనిఖీల్లో ఈ డబ్బు పట్టుబడింది. నగదు తరలిస్తున్న కాశీనాథ్ రెడ్డి, డ్రైవర్ రవిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

34 లక్షలు పట్టివేత

ఇవీ చూడండి: నిర్మల్​లో ప్రేమానురాగాలతో షడ్రుచుల ఉగాది

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.