ETV Bharat / briefs

ప్రగతి భవన్​లో కొనసాగుతున్న కేబినెట్​ సమావేశం

ప్రగతిభవన్​లో మంత్రివర్గ సమావేశం రెండు గంటలుగా కొనసాగుతోంది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చతో పాటు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

author img

By

Published : Jun 18, 2019, 2:10 PM IST

Updated : Jun 18, 2019, 4:39 PM IST

ప్రగతి భవన్​లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం

ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రెండు గంటల నుంచి ఈ భేటీ సాగుతోంది. భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. లక్షలోపు రుణమాఫీ అమలు, కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణంపైనా చర్చించనున్నట్లు సమాచారం. ఆసరా పింఛన్ల పెంపు ఉత్తర్వులను మంత్రి వర్గం ఆమోదించనుంది. మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్​ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.

ప్రగతి భవన్​లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం

ఇవీ చూడండి: భారీ ఎజెండాతో నేడు మంత్రిమండలి భేటీ

ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రెండు గంటల నుంచి ఈ భేటీ సాగుతోంది. భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. లక్షలోపు రుణమాఫీ అమలు, కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణంపైనా చర్చించనున్నట్లు సమాచారం. ఆసరా పింఛన్ల పెంపు ఉత్తర్వులను మంత్రి వర్గం ఆమోదించనుంది. మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్​ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.

ప్రగతి భవన్​లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం

ఇవీ చూడండి: భారీ ఎజెండాతో నేడు మంత్రిమండలి భేటీ

Last Updated : Jun 18, 2019, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.