ETV Bharat / breaking-news

R5 Zone: ఆర్‌-5 జోన్‌ అంశంపై రైతుల పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

author img

By

Published : May 5, 2023, 2:30 PM IST

Updated : May 5, 2023, 3:25 PM IST

high court
high court

14:27 May 05

ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు తీర్పునకు లోబడి ఉండాలన్న హైకోర్టు

HC On R5 Zone: ఆర్‌-5 జోన్‌పై రైతుల అనుబంధ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. ఇళ్ల పట్టాల పంపిణీ అనేది తుది తీర్పునకు లోబడి ఉండాలని హైకోర్టు తెలిపింది. ఇందులో భాగంగా స్థానికేతరులకు పట్టాలు ఇవ్వడంపై రైతులు వేసిన అనుబంధ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. అమరావతిలో 1,100 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు జీవో జారీ చేసిన ప్రభుత్వం.. సీఆర్‌డీఏ ఒప్పందం ప్రకారం అభివృద్ధి ఎందుకు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని భూములపై వేరేవారికి హక్కులు కల్పించకుండా ఆదేశించాలని..జీవో 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అమరావతి రైతులు పిటిషన్‌ వేశారు. ఈ మేరకు రైతులు, ప్రభుత్వం తరఫున వాదనలు విన్న ధర్మాసనం ఈ విధంగా తీర్పునిచ్చింది.

ఇవీ చదవండి:

14:27 May 05

ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు తీర్పునకు లోబడి ఉండాలన్న హైకోర్టు

HC On R5 Zone: ఆర్‌-5 జోన్‌పై రైతుల అనుబంధ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. ఇళ్ల పట్టాల పంపిణీ అనేది తుది తీర్పునకు లోబడి ఉండాలని హైకోర్టు తెలిపింది. ఇందులో భాగంగా స్థానికేతరులకు పట్టాలు ఇవ్వడంపై రైతులు వేసిన అనుబంధ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. అమరావతిలో 1,100 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు జీవో జారీ చేసిన ప్రభుత్వం.. సీఆర్‌డీఏ ఒప్పందం ప్రకారం అభివృద్ధి ఎందుకు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని భూములపై వేరేవారికి హక్కులు కల్పించకుండా ఆదేశించాలని..జీవో 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అమరావతి రైతులు పిటిషన్‌ వేశారు. ఈ మేరకు రైతులు, ప్రభుత్వం తరఫున వాదనలు విన్న ధర్మాసనం ఈ విధంగా తీర్పునిచ్చింది.

ఇవీ చదవండి:

Last Updated : May 5, 2023, 3:25 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.