ETV Bharat / bharat

టీకా, ఔషధాల కోసం గుంపులు గుంపులుగా - ముప్పు తప్పదా? - కరోనా నిబంధనల ఉల్లంఘన

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీకా కేంద్రాలు, ఆస్పత్రుల వద్ద ప్రజల వైఖరి మరింత ఆందోళన కలిగిస్తోంది. వ్యాక్సిన్​, ఔషధాల కోసం కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఒడిశా, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో ఆస్పత్రులు, టీకా కేంద్రాల వద్ద ప్రజల తీరును చూస్తుంటే.. కొవిడ్ ముప్పు మరింత పెరిగేలా కనిపిస్తోంది.

Violation of covid Vaccination guidelines
కరోనా నిబంధనలకు తూట్లు
author img

By

Published : May 10, 2021, 5:19 PM IST

దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ.. ప్రజలు భయంతో కొవిడ్​ టీకాలు, అత్యవసర ఔషధాల (రెమ్​డెసివిర్​ ఇంజక్షన్ల) కోసం ఆస్పత్రులు, వ్యాక్సినేషన్​ సెంటర్ల వద్ద జనం బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో కరోనా నిబంధనలు పక్కనబెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి చర్యలతో కరోనా ముప్పు మరింత పెరిగే అవకాశముంది.

ఒడిశాలోని భద్రక్​ వ్యాక్సినేషన్​ సెంటర్​ వద్ద భౌతిక దూరం నిబంధనలను మరచి జనం బారులు తీరారు. సమస్యను అధిగమించడానికి మరిన్ని వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Violation of covid Vaccination guidelines
టీకా కేంద్రం వద్ద గుమిగూడిన జనం
Violation of covid Vaccination guidelines
భౌతిక దూరం లేకుండా క్యూలో..

తమిళనాడులోనూ ఇటువంటి పరిస్థితే కనిపించింది. చెన్నైలోని ప్రభుత్వ కిల్పక్​ వైద్య కళాశాల వద్ద రెమ్​డెసివిర్​ ఇంజక్షన్​ కోసం క్యూ కట్టారు. భౌతిక దూరం కూడా పాటించలేదు. ఈ పరిస్థితులు చూస్తుంటే కరోనా ముప్పు మరింత పెరిగేలాగే కనిపిస్తోంది.

Violation of covid Vaccination guidelines
గుంపులుగుంపులుగా జనం
Violation of covid Vaccination guidelines
తమకేం కాదనే ధైర్యంతో..
Violation of covid Vaccination guidelines
గుమిగూడిన జనం

పంజాబ్​ అమృత్​సర్​ జిల్లాలో కుటుంబ సభ్యులకు అవసరమైన కరోనా ఔషధాల కోసం జనం క్యూ కట్టారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా.. తమకేమి పట్టనట్టు పక్కపక్కనే ఉంటూ.. కరోనా వ్యాప్తికి మరింత అవకాశాన్ని కల్పిస్తున్నారు.

Violation of covid Vaccination guidelines
భౌతికదూరం లేకుండా వరుసలో నిల్చున్న ప్రజలు
Violation of covid Vaccination guidelines
కరోనా ఔషధాల కోసం క్యూ కట్టిన ప్రజలు
Violation of covid Vaccination guidelines
పంజాబ్​లోని ఓ ఆస్పత్రిలో ఇలా..

ఇదీ చూడండి: 'కరోనాపై గెలవాలంటే కఠిన చర్యలు తప్పనిసరి'

దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ.. ప్రజలు భయంతో కొవిడ్​ టీకాలు, అత్యవసర ఔషధాల (రెమ్​డెసివిర్​ ఇంజక్షన్ల) కోసం ఆస్పత్రులు, వ్యాక్సినేషన్​ సెంటర్ల వద్ద జనం బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో కరోనా నిబంధనలు పక్కనబెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి చర్యలతో కరోనా ముప్పు మరింత పెరిగే అవకాశముంది.

ఒడిశాలోని భద్రక్​ వ్యాక్సినేషన్​ సెంటర్​ వద్ద భౌతిక దూరం నిబంధనలను మరచి జనం బారులు తీరారు. సమస్యను అధిగమించడానికి మరిన్ని వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Violation of covid Vaccination guidelines
టీకా కేంద్రం వద్ద గుమిగూడిన జనం
Violation of covid Vaccination guidelines
భౌతిక దూరం లేకుండా క్యూలో..

తమిళనాడులోనూ ఇటువంటి పరిస్థితే కనిపించింది. చెన్నైలోని ప్రభుత్వ కిల్పక్​ వైద్య కళాశాల వద్ద రెమ్​డెసివిర్​ ఇంజక్షన్​ కోసం క్యూ కట్టారు. భౌతిక దూరం కూడా పాటించలేదు. ఈ పరిస్థితులు చూస్తుంటే కరోనా ముప్పు మరింత పెరిగేలాగే కనిపిస్తోంది.

Violation of covid Vaccination guidelines
గుంపులుగుంపులుగా జనం
Violation of covid Vaccination guidelines
తమకేం కాదనే ధైర్యంతో..
Violation of covid Vaccination guidelines
గుమిగూడిన జనం

పంజాబ్​ అమృత్​సర్​ జిల్లాలో కుటుంబ సభ్యులకు అవసరమైన కరోనా ఔషధాల కోసం జనం క్యూ కట్టారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా.. తమకేమి పట్టనట్టు పక్కపక్కనే ఉంటూ.. కరోనా వ్యాప్తికి మరింత అవకాశాన్ని కల్పిస్తున్నారు.

Violation of covid Vaccination guidelines
భౌతికదూరం లేకుండా వరుసలో నిల్చున్న ప్రజలు
Violation of covid Vaccination guidelines
కరోనా ఔషధాల కోసం క్యూ కట్టిన ప్రజలు
Violation of covid Vaccination guidelines
పంజాబ్​లోని ఓ ఆస్పత్రిలో ఇలా..

ఇదీ చూడండి: 'కరోనాపై గెలవాలంటే కఠిన చర్యలు తప్పనిసరి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.