ETV Bharat / bharat

రోడ్టు పక్కన రెస్టారెంట్​లో అమిత్​ షా భోజనం

author img

By

Published : Mar 1, 2021, 10:36 AM IST

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. తమిళనాడు విల్లుపురం జాతీయ రహదారిపై ఉన్న రెస్టారెంట్​లో భోజనం చేశారు. అనుకోని అతిధిలా వచ్చిన కేంద్ర మంత్రిని చూసిన అక్కడి వారు ఆశ్యర్యపోయారు.

Union Home Minister Amit Shah and MoS G Kishan Reddy had a meal at a roadside restaurant
రోడ్టు పక్కన రెస్టారెంట్​లో అమిత్​ షా భోజనం

రోడ్డు పక్కన ఉన్న ఒ సాధారణ రెస్టారెంట్​లో కేంద్ర మంత్రి అమిత్​ షా భోజనం చేశారు. అరిటాకులో భోజనం చేసిన ఆయన ఆ రాష్ట్ర స్పెషల్​ సాంబార్​ను రుచి చూశారు.

Union Home Minister Amit Shah and MoS G Kishan Reddy had a meal at a roadside restaurant
విల్లుపురం జాతీయ రహదారిపై అమిత్​ షా భోజనం

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విల్లుపురంలో నిర్వహించిన 'విజయ సంకల్ప్​' బహిరంగ సభలో పాల్గొన్నారు షా. చెన్నై తిరుగు ప్రయాణంలో విల్లుపురం-చెన్నై జాతీయ రహదారి పక్కనున్న రెస్టారెంట్‌లో భోజనం చేశారు.

ఆ సమయంలో అమిత్​ షా తో పాటు కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్​రెడ్డి, వనాతి శ్రీనివాసన్, ఇతర భాజపా నాయకులు కూడా ఉన్నారు.

Union Home Minister Amit Shah and MoS G Kishan Reddy had a meal at a roadside restaurant
రోడ్డు పక్కన రెస్టారెంట్​లో భోజనం చేస్తోన్న కిషన్​ రెడ్డి

గతంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాహుల్ గాంధీ రోడ్డు పక్కన బేకరీలో టీ తాగి అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ఇదీ చూడండి: అన్నదాత ఇంట్లో భోజనం చేసిన అమిత్​ షా

రోడ్డు పక్కన ఉన్న ఒ సాధారణ రెస్టారెంట్​లో కేంద్ర మంత్రి అమిత్​ షా భోజనం చేశారు. అరిటాకులో భోజనం చేసిన ఆయన ఆ రాష్ట్ర స్పెషల్​ సాంబార్​ను రుచి చూశారు.

Union Home Minister Amit Shah and MoS G Kishan Reddy had a meal at a roadside restaurant
విల్లుపురం జాతీయ రహదారిపై అమిత్​ షా భోజనం

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విల్లుపురంలో నిర్వహించిన 'విజయ సంకల్ప్​' బహిరంగ సభలో పాల్గొన్నారు షా. చెన్నై తిరుగు ప్రయాణంలో విల్లుపురం-చెన్నై జాతీయ రహదారి పక్కనున్న రెస్టారెంట్‌లో భోజనం చేశారు.

ఆ సమయంలో అమిత్​ షా తో పాటు కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్​రెడ్డి, వనాతి శ్రీనివాసన్, ఇతర భాజపా నాయకులు కూడా ఉన్నారు.

Union Home Minister Amit Shah and MoS G Kishan Reddy had a meal at a roadside restaurant
రోడ్డు పక్కన రెస్టారెంట్​లో భోజనం చేస్తోన్న కిషన్​ రెడ్డి

గతంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాహుల్ గాంధీ రోడ్డు పక్కన బేకరీలో టీ తాగి అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ఇదీ చూడండి: అన్నదాత ఇంట్లో భోజనం చేసిన అమిత్​ షా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.