ETV Bharat / bharat

మహారాష్ట్రలో ఎన్​కౌంటర్​- ఇద్దరు మావోయిస్టులు మృతి

author img

By

Published : Apr 28, 2021, 6:56 PM IST

మహారాష్ట్రలోని గడ్చిరోలి జోరుగట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులుకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు బుధవారం జరిగాయి. ఈ ఎన్​కౌంటర్​లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

encounter
ఎన్ కౌంటర్

మహారాష్ట్రలోని గడ్చిరోలి జోరుగట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులుకు మధ్య ఎదురు కాల్పులు బుధవారం జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

జారేవడా జోరుగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికెళ్లి పోలీసులు గస్తీ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులపై మావోలు కాల్పులు జరపగా.. పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు.

మహారాష్ట్రలోని గడ్చిరోలి జోరుగట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులుకు మధ్య ఎదురు కాల్పులు బుధవారం జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

జారేవడా జోరుగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికెళ్లి పోలీసులు గస్తీ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులపై మావోలు కాల్పులు జరపగా.. పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు.

ఇదీ చదవండి: టీకా రిజిస్ట్రేషన్ల వెల్లువ.. సర్వర్​లో సాంకేతిక సమస్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.