ETV Bharat / bharat

సియాచిన్​లో ఇద్దరు సైనికులు మృతి

author img

By

Published : Apr 27, 2021, 5:16 AM IST

జమ్ము- కశ్మీర్​లోని సియాచిన్​లో హిమపాతంలో చిక్కుకుని ఇద్దరు సైనికులు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. వీరిని సాయంత్రం 7 గంటలకు వెలికి తీయగా.. అప్పటికే తీవ్రగాయాలతో చనిపోయారని సైనిక వర్గాలు తెలిపాయి.

avalanche in Siachen
సియాచిన్​

జమ్ము- కశ్మీర్​లోని సియాచిన్​లో ఆదివారం మధ్యాహ్నం హిమపాతంలో చిక్కుకుని ఇద్దరు సైనికులు మృతి చెందారు. వీరిని సాయంత్రం 7 గంటలకు వెలికి తీయగా.. అప్పటికే తీవ్రగాయాలతో చనిపోయారని సైనిక వర్గాలు తెలిపాయి.

హిమాయాల్లోని కారకోరం పర్వత శ్రేణుల్లో దాదాపు 20వేల అడుగుల ఎత్తున్న సియాచిన్​లో భారీ హిమపాతాలు, మంచుచరియలు విరిగిపడటం సహజం. ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 60 డిగ్రీలకు పడిపోతుంటాయి.

ఇదీ చదవండి : భయం వద్దు: 90శాతం రోగులకు ఇంటివద్దే నయం!

జమ్ము- కశ్మీర్​లోని సియాచిన్​లో ఆదివారం మధ్యాహ్నం హిమపాతంలో చిక్కుకుని ఇద్దరు సైనికులు మృతి చెందారు. వీరిని సాయంత్రం 7 గంటలకు వెలికి తీయగా.. అప్పటికే తీవ్రగాయాలతో చనిపోయారని సైనిక వర్గాలు తెలిపాయి.

హిమాయాల్లోని కారకోరం పర్వత శ్రేణుల్లో దాదాపు 20వేల అడుగుల ఎత్తున్న సియాచిన్​లో భారీ హిమపాతాలు, మంచుచరియలు విరిగిపడటం సహజం. ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 60 డిగ్రీలకు పడిపోతుంటాయి.

ఇదీ చదవండి : భయం వద్దు: 90శాతం రోగులకు ఇంటివద్దే నయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.