ETV Bharat / bharat

సెప్టిక్ ట్యాంకులోకి దిగి ముగ్గురు కూలీలు మృతి

author img

By

Published : Oct 18, 2021, 10:56 PM IST

సెప్టిక్ ట్యాంకులోకి దిగిన ముగ్గురు కూలీలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మరొక వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు.

septic tank deaths
సెప్టిక్ ట్యాంకులోకి దిగి ముగ్గురు కూలీలు మృతి

ఒడిశాలోని రాయగఢ్​ జిల్లాలో విషాదం (Odisha crime news) చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంకులోకి దిగిన ముగ్గురు కార్మికులు.. ఊపిరాడక (Septic tank death) మరణించారు. మరో కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. టికిరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచాలీ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

septic tank deaths
సెప్టిక్ ట్యాంకులో మృతదేహాలు
septic tank deaths
సెప్టిక్ ట్యాంకులో మృతదేహాలు

పంచాలీ గ్రామంలోని ఓ ఇంట్లో కూలీలు సెప్టిక్ ట్యాంకు నిర్మిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ సమయంలోనే ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగిందని చెప్పారు.

మృతుల్లో ఇద్దరిని గోవింద కుంభహార్, సిమా మఝీగా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియలేదు.

ఇదీ చదవండి: రైలు నుంచి దిగుతూ పడిపోయిన గర్భిణీ.. కాపాడిన పోలీసు

ఒడిశాలోని రాయగఢ్​ జిల్లాలో విషాదం (Odisha crime news) చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంకులోకి దిగిన ముగ్గురు కార్మికులు.. ఊపిరాడక (Septic tank death) మరణించారు. మరో కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. టికిరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచాలీ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

septic tank deaths
సెప్టిక్ ట్యాంకులో మృతదేహాలు
septic tank deaths
సెప్టిక్ ట్యాంకులో మృతదేహాలు

పంచాలీ గ్రామంలోని ఓ ఇంట్లో కూలీలు సెప్టిక్ ట్యాంకు నిర్మిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ సమయంలోనే ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగిందని చెప్పారు.

మృతుల్లో ఇద్దరిని గోవింద కుంభహార్, సిమా మఝీగా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియలేదు.

ఇదీ చదవండి: రైలు నుంచి దిగుతూ పడిపోయిన గర్భిణీ.. కాపాడిన పోలీసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.