హరియాణా పానిపట్లోని ఓ వ్యక్తి నివాసంలో ముగ్గురి అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా ఇవి బయటపడినట్లు డీఎస్పీ సతీశ్ వత్స్ వెల్లడించారు.

కేసు నమోదు చేసి దీనిపై దర్యాప్తు చేపడుతున్నట్లు సతీశ్ చెప్పారు.
ఇదీ చదవండి:కేరళలో కామ్రేడ్ల నోట శబరిమల మాట