ETV Bharat / bharat

ఆక్సిజన్ కొరతపై కేంద్రానికి రాహుల్ చురకలు

author img

By

Published : Apr 23, 2021, 12:05 PM IST

ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ సిలిండర్​లు, ఐసీయూ పడకల కొరతపై కేంద్రాన్ని.. కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ నిలదీశారు. కరోనాతోనే మరణాలు నమోదవుతున్నాయంటే.. ఆక్సిజన్ కొరత వల్ల ఇంకా చాలా మంది మరణిస్తున్నారని ఆరోపించారు. కరోనా కట్టడిలో కేంద్రం విఫలమైందని విమర్శించారు.

Rahul
రాహుల్ గాంధీ

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్​లు, ఐసీయూ పడకల కొరతపై ప్రశ్నించారు.

కరోనా వల్ల మరణాలు నమోదవడం ఒక ఎత్తయితే ఆక్సిజన్ సిలిండర్​ల కొరత వల్ల మరింత మంది చనిపోతున్నారని ఆరోపించారు. కరోనాను కట్టడి చేయడంలో కేంద్రం విఫలమైందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్​లు, ఐసీయూ పడకల కొరతపై ప్రశ్నించారు.

కరోనా వల్ల మరణాలు నమోదవడం ఒక ఎత్తయితే ఆక్సిజన్ సిలిండర్​ల కొరత వల్ల మరింత మంది చనిపోతున్నారని ఆరోపించారు. కరోనాను కట్టడి చేయడంలో కేంద్రం విఫలమైందని అన్నారు.

ఇదీ చదవండి: ఆక్సిజన్​ లేక ఒకే ఆస్పత్రిలో 25 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.