ETV Bharat / bharat

పోలీసు బృందంపై ఉగ్ర దాడి- ఐదుగురు మృతి!

author img

By

Published : Jun 12, 2021, 12:23 PM IST

Updated : Jun 12, 2021, 2:00 PM IST

jammu kashmir terrorist attack
సీఆర్​పీఎఫ్​ బృందంపై ఉగ్రవాదుల దాడి

12:20 June 12

పోలీసు బృందంపై ఉగ్ర దాడి- ఐదుగురు మృతి

జమ్ముకశ్మీర్​లో ఉగ్రదాడి జరిగింది. బారాముల్లా జిల్లా, సోపోర్​లో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరపగా.. ఇద్దరు పోలీసులు, ముగ్గురు పౌరులు మరణించారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. 

కాల్పుల్లో గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. లష్కరే తోయిబానే ఈ దాడికి పాల్పడినట్లు కశ్మీర్​ ఐజీ విజయ్​ కుమార్​ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు.

12:20 June 12

పోలీసు బృందంపై ఉగ్ర దాడి- ఐదుగురు మృతి

జమ్ముకశ్మీర్​లో ఉగ్రదాడి జరిగింది. బారాముల్లా జిల్లా, సోపోర్​లో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరపగా.. ఇద్దరు పోలీసులు, ముగ్గురు పౌరులు మరణించారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. 

కాల్పుల్లో గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. లష్కరే తోయిబానే ఈ దాడికి పాల్పడినట్లు కశ్మీర్​ ఐజీ విజయ్​ కుమార్​ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు.

Last Updated : Jun 12, 2021, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.