ETV Bharat / bharat

అసెంబ్లీ వద్ద గన్​తో కాల్చుకుని ఎస్సై మృతి - sub inspector shot himself

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఆవరణలో ఓ పోలీసు తనను తాను కాల్చుకుని చనిపోయాడు.

sub-inspector-shot-himself
అసెంబ్లీ వద్ద తనను తాను కాల్చుకున్న ఎస్సై
author img

By

Published : Mar 4, 2021, 4:13 PM IST

Updated : Mar 4, 2021, 4:28 PM IST

అసెంబ్లీ ఆవరణలోనే ఓ ఎస్సై తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

లఖ్​నవూలోని అసెంబ్లీ భవనం ఏడో గేట్ వద్ద ఎస్సై ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు.

sub-inspector-shot-himself
ఘటనాస్థలి వద్ద దృశ్యం

అసెంబ్లీ ఆవరణలోనే ఓ ఎస్సై తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

లఖ్​నవూలోని అసెంబ్లీ భవనం ఏడో గేట్ వద్ద ఎస్సై ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు.

sub-inspector-shot-himself
ఘటనాస్థలి వద్ద దృశ్యం
Last Updated : Mar 4, 2021, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.