ETV Bharat / bharat

రైలు పట్టాలపై సెల్ఫీలు- ఇద్దరు దుర్మరణం

author img

By

Published : Feb 7, 2022, 6:01 AM IST

Selfie Train Deaths: రైలు వంతెనపై సెల్ఫీ సరదా ఇద్దరు నిండు ప్రాణాలను బలితీసుకుంది. రైల్వే వంతెనపై సెల్ఫీ తీసుకుంటుండగా.. ఇద్దరు యువకులను రైలు ఢీకొట్టింది.

Selfie Train Deaths
రైలు

Selfie Train Deaths: మధ్యప్రదేశ్ బేతూల్ జిల్లాలో ఘోరం జరిగింది. రైల్వే వంతెనపై సెల్ఫీలు తీసుకుంటున్న ఇద్దరు యువకులను రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మచనా నదిపై ఉన్న రైల్వే వంతెనపై ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

ముఖేష్ ఉయికే, మనీల్ మార్స్కోల్ (19)లు పెళ్లికని ఇంటినుంచి బయలుదేరారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 3గంటల సమయంలో రైల్వే వంతెనపై సెల్ఫీ తీసుకుంటున్నారు. ఆ సమయంలో అటునుంచి వచ్చే భాగమతి రైలును యువకులు గమనించలేదు. వేగంగా దూసుకొచ్చిన రైలు.. ఇద్దరు యువకులను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.

Selfie Train Deaths: మధ్యప్రదేశ్ బేతూల్ జిల్లాలో ఘోరం జరిగింది. రైల్వే వంతెనపై సెల్ఫీలు తీసుకుంటున్న ఇద్దరు యువకులను రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మచనా నదిపై ఉన్న రైల్వే వంతెనపై ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

ముఖేష్ ఉయికే, మనీల్ మార్స్కోల్ (19)లు పెళ్లికని ఇంటినుంచి బయలుదేరారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 3గంటల సమయంలో రైల్వే వంతెనపై సెల్ఫీ తీసుకుంటున్నారు. ఆ సమయంలో అటునుంచి వచ్చే భాగమతి రైలును యువకులు గమనించలేదు. వేగంగా దూసుకొచ్చిన రైలు.. ఇద్దరు యువకులను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: తప్పతాగి తమ్ముడి భార్యపైనే.. ఇంట్లో ఎవరూ లేరని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.