ETV Bharat / bharat

'మోదీ జీ... ఆ అద్దాలు తీసి చూడండి' - కొవిడ్ పరిస్థితులపై రాహుల్

దేశంలో కొవిడ్​ను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. సెంట్రల్​ విస్టాను మాత్రమే చూడగలుగుతున్న అద్దాలను తొలగించాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

rahul gandhi
రాహుల్ గాంధీ
author img

By

Published : May 11, 2021, 3:43 PM IST

కొవిడ్​ కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రధాని నరేంద్ర మోదీ.. సెంట్రల్​ విస్టా ప్రాజెక్టు మాత్రమే కనిపించే అద్దాలు ధరించారని, అవి తీసేసి దేశంలో పరిస్థితిని చూడాలని ఎద్దేవా చేశారు.

  • नदियों में बहते अनगिनत शव
    अस्पतालों में लाइनें मीलों तक
    जीवन सुरक्षा का छीना हक़!

    PM, वो गुलाबी चश्में उतारो जिससे सेंट्रल विस्टा के सिवा कुछ दिखता ही नहीं।

    — Rahul Gandhi (@RahulGandhi) May 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"లెక్కలేనన్ని మృతదేహాలు నదుల్లో తేలుతున్నాయి. వేల మంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ సతమతమవుతున్నారు. మోదీ జీ... నూతన పార్లమెంట్​ తప్ప ఇంకేమీ చూడలేకపోతున్న ఆ అద్దాలను కాస్త తొలగించండి."

--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.

కొవిడ్​పై పోరులో భాగంగా 'స్పీక్​ అప్ టు సేవ్ లైవ్స్' కార్యక్రమంలో ప్రజలు పాలుపంచుకోవాలని రాహుల్ కోరారు. ఆక్సిజన్ కొరత, వెంటిలేటర్ల సమస్యలపై నిమిషం పాటు మాట్లాడిన వీడియోను షేర్ చేశారు.

ఇదీ చదవండి:భూటాన్​ ప్రధానికి మోదీ ధన్యవాదాలు

కొవిడ్​ కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రధాని నరేంద్ర మోదీ.. సెంట్రల్​ విస్టా ప్రాజెక్టు మాత్రమే కనిపించే అద్దాలు ధరించారని, అవి తీసేసి దేశంలో పరిస్థితిని చూడాలని ఎద్దేవా చేశారు.

  • नदियों में बहते अनगिनत शव
    अस्पतालों में लाइनें मीलों तक
    जीवन सुरक्षा का छीना हक़!

    PM, वो गुलाबी चश्में उतारो जिससे सेंट्रल विस्टा के सिवा कुछ दिखता ही नहीं।

    — Rahul Gandhi (@RahulGandhi) May 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"లెక్కలేనన్ని మృతదేహాలు నదుల్లో తేలుతున్నాయి. వేల మంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ సతమతమవుతున్నారు. మోదీ జీ... నూతన పార్లమెంట్​ తప్ప ఇంకేమీ చూడలేకపోతున్న ఆ అద్దాలను కాస్త తొలగించండి."

--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.

కొవిడ్​పై పోరులో భాగంగా 'స్పీక్​ అప్ టు సేవ్ లైవ్స్' కార్యక్రమంలో ప్రజలు పాలుపంచుకోవాలని రాహుల్ కోరారు. ఆక్సిజన్ కొరత, వెంటిలేటర్ల సమస్యలపై నిమిషం పాటు మాట్లాడిన వీడియోను షేర్ చేశారు.

ఇదీ చదవండి:భూటాన్​ ప్రధానికి మోదీ ధన్యవాదాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.