ETV Bharat / bharat

'రాణి కమలాపతి రైల్వే స్టేషన్​ దేశానికి అంకితం'

author img

By

Published : Nov 15, 2021, 4:24 PM IST

Updated : Nov 15, 2021, 7:59 PM IST

భోపాల్​లో ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన​ రాణి కమలాపతి రైల్వే స్టేషన్​ను ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

Prime Minister Narendra Modi inaugurates and dedicates to the nation the re-developed Rani Kamlapati Railway Station in Bhopal
'రాణి కమలాపతి రైల్వే స్టేషన్​ దేశానికి అంకితం'

మధ్యప్రదేశ్​ భోపాల్​లో ఆధునికీకరించిన రాణి కమలాపతి రైల్వే స్టేషన్​ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ స్టేషన్​ నవ భారత్​ నిర్మాణంలో భాగమని, అందుకే దేశానికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్​ గవర్నర్​ మంగుభాయ్ పటేల్​, రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్​, సీఎం శివరాజ్​ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు.

మధ్యప్రదేశ్​ భోపాల్​లో ఆధునికీకరించిన రాణి కమలాపతి రైల్వే స్టేషన్​ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ స్టేషన్​ నవ భారత్​ నిర్మాణంలో భాగమని, అందుకే దేశానికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్​ గవర్నర్​ మంగుభాయ్ పటేల్​, రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్​, సీఎం శివరాజ్​ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు.

Last Updated : Nov 15, 2021, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.