ETV Bharat / bharat

రైతులతో నేడు ప్రధాని మోదీ సమావేశం - modi to participate in World Environment Day event

ప్రపంచ పర్యావరణ దినోత్సవం(జూన్ 5) సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీ రైతులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశంలో ఇథనాల్, బయోగ్యాస్ వినియోగంపై రైతులతో చర్చించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.

PM MODI
ప్రధాని మోదీ
author img

By

Published : Jun 5, 2021, 4:35 AM IST

Updated : Jun 5, 2021, 6:24 AM IST

ప్రపంచ పర్యావరణ దినోత్సవం(జూన్ 5) సందర్భంగా కేంద్ర పెట్రోలియం శాఖ, అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించనున్న కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశంలో ప్రధాని పాల్గొననున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.

ఈ సమావేశంలో భాగంగా ప్రధాని మోదీ.. రైతులతోనూ సమావేశం కానున్నట్లు తెలిపింది. ఇథనాల్, బయోగ్యాస్ వినియోగంపై రైతులతో మోదీ చర్చించనున్నట్లు వివరించింది.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం(జూన్ 5) సందర్భంగా కేంద్ర పెట్రోలియం శాఖ, అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించనున్న కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశంలో ప్రధాని పాల్గొననున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.

ఈ సమావేశంలో భాగంగా ప్రధాని మోదీ.. రైతులతోనూ సమావేశం కానున్నట్లు తెలిపింది. ఇథనాల్, బయోగ్యాస్ వినియోగంపై రైతులతో మోదీ చర్చించనున్నట్లు వివరించింది.

ఇదీ చదవండి : టీకా వృథాను అరికట్టాలి: మోదీ

Last Updated : Jun 5, 2021, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.