ETV Bharat / bharat

వారణాసి వైద్యులతో నేడు మోదీ సమీక్ష - వారణాసి వైద్యులతో మోదీ సమీక్ష

వారణాసిలోని వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో ప్రధాని నరేంద్ర మోదీ నేడు మాట్లాడనున్నారు. ఆన్​లైన్ ద్వారా జరగనున్న ఈ సమీక్షలో.. వారణాసిలోని కొవిడ్​ ఆసుపత్రుల పనితీరు గురించి అడిగి తెలుసుకోనున్నారు.

narendra modi
నరేంద్ర మోదీ, ప్రధాని మోదీ
author img

By

Published : May 21, 2021, 5:50 AM IST

వారణాసి డాక్టర్లతో, ఫ్రంట్​లైన్ వర్కర్లతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు వర్చువల్​ వేదికగా మాట్లాడనున్నారు. పారా మెడికల్ సిబ్బంది కూడా ఈ సమీక్షలో పాల్గొననున్నారు.

వారణాసిలోని కొవిడ్​ ఆసుపత్రుల పరిస్థితులపై మోదీ ఆరాతీయనున్నట్లు ప్రధాని కార్యాలయం పేర్కొంది. డీఆర్​డీఓ, భారత​ ఆర్మీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన పండిట్ రాజన్ మిశ్రా కొవిడ్ ఆసుపత్రి గురించి అడిగి తెలుసుకోనున్నట్లు తెలిపింది.

ఈ వర్చువల్ భేటీలో.. జిల్లాలోని ఇతర ఆసుపత్రుల్లో పరిస్థితుల గురించి ప్రధానికి వివరించనున్నారు డాక్టర్లు. కొవిడ్​ కట్టడికి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.

ఇదీ చదవండి:ఉచిత టీకా కోసం మోదీకి మాజీ ఐఏ​ఎస్​ల లేఖ

వారణాసి డాక్టర్లతో, ఫ్రంట్​లైన్ వర్కర్లతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు వర్చువల్​ వేదికగా మాట్లాడనున్నారు. పారా మెడికల్ సిబ్బంది కూడా ఈ సమీక్షలో పాల్గొననున్నారు.

వారణాసిలోని కొవిడ్​ ఆసుపత్రుల పరిస్థితులపై మోదీ ఆరాతీయనున్నట్లు ప్రధాని కార్యాలయం పేర్కొంది. డీఆర్​డీఓ, భారత​ ఆర్మీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన పండిట్ రాజన్ మిశ్రా కొవిడ్ ఆసుపత్రి గురించి అడిగి తెలుసుకోనున్నట్లు తెలిపింది.

ఈ వర్చువల్ భేటీలో.. జిల్లాలోని ఇతర ఆసుపత్రుల్లో పరిస్థితుల గురించి ప్రధానికి వివరించనున్నారు డాక్టర్లు. కొవిడ్​ కట్టడికి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.

ఇదీ చదవండి:ఉచిత టీకా కోసం మోదీకి మాజీ ఐఏ​ఎస్​ల లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.