ETV Bharat / bharat

జ్యోతిరావు పూలేకు ప్రధాని మోదీ నివాళులు - జ్యోతిరావు పూలేకి ప్రధాని మోదీ నివాళులు

జ్యోతిరావు పూలే నిబద్ధత భవిష్యత్​ తరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు ప్రధాని మోదీ. పూలే జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

PM Modi pays tributes pule
పూలేకు ప్రధాని నివాళులు
author img

By

Published : Apr 11, 2021, 9:43 AM IST

జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్రం మోదీ. సమాజ సంస్కరణలో ఆయన నిబద్ధత భవిష్యత్​ తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

"జ్యోతిరావు పూలే గొప్ప తత్వవేత్త, రచయిత. మహిళా విద్యావికాసానికి, సాధికారతకు విశేష కృషి చేశారు."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

1827 ఏప్రిల్​ 11న మహారాష్ట్రాలో దళిత వర్గంలో జన్మించిన పూలే.. సామాజిక వివక్షకి వ్యతిరేకంగా పోరాడారు. అణగారిన కులాలకు విద్యను అందించడానికి కృషి చేశారు. ఈయన భార్య సావిత్రి బాయి పూలేతో కలిసి మహిళలు విద్యను అభ్యసించడానికి ప్రోత్సహించారు.

ఇదీ చదవండి: 'అడుక్కోవడం నేరమా.. కాదా?'

జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్రం మోదీ. సమాజ సంస్కరణలో ఆయన నిబద్ధత భవిష్యత్​ తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

"జ్యోతిరావు పూలే గొప్ప తత్వవేత్త, రచయిత. మహిళా విద్యావికాసానికి, సాధికారతకు విశేష కృషి చేశారు."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

1827 ఏప్రిల్​ 11న మహారాష్ట్రాలో దళిత వర్గంలో జన్మించిన పూలే.. సామాజిక వివక్షకి వ్యతిరేకంగా పోరాడారు. అణగారిన కులాలకు విద్యను అందించడానికి కృషి చేశారు. ఈయన భార్య సావిత్రి బాయి పూలేతో కలిసి మహిళలు విద్యను అభ్యసించడానికి ప్రోత్సహించారు.

ఇదీ చదవండి: 'అడుక్కోవడం నేరమా.. కాదా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.