ETV Bharat / bharat

లద్దాఖ్​ సందర్శనకు పార్లమెంటరీ ప్యానెల్​​!

author img

By

Published : Feb 13, 2021, 6:00 AM IST

పార్లమెంటరీ ప్యానెల్​.. భారత్​-చైనా సరిహద్దుల్లోని లద్దాఖ్‌ ప్రాంతాన్ని సందర్శించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్యానెల్​ అంతకముందు నిర్వంహించిన సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Parliamentary panel on defence decides to visit Galwan Valley, Pangong in eastern Ladakh
లద్దాఖ్​ సందర్శనకు పార్లమెంట్ రక్షణ స్థాయీ సంఘం​!

తూర్పు లద్దాఖ్​ ప్రాంతంలోని గల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సును సందర్శించాలని రక్షణ రంగంపై ఏర్పాటైన పార్లమెంట్ స్థాయీ సంఘం​ నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జుయేల్ ఓరాం అధ్యక్షతన 30 మంది సభ్యులతో కూడిన కమిటీ.. ఈ ఏడాది మే నెలాఖరున లేదా జూన్​ మొదటి వారంలో సందర్శించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ కమిటీలో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ కూడా ఉన్నారు.

అంతకుముందు ప్యానెల్ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్యానెల్ ఎల్ఏసీని సందర్శించాలని భావిస్తున్నప్పటికీ.. ఇది ప్రభుత్వ అనుమతిపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాయి.

తూర్పు లద్దాఖ్​ ప్రాంతంలోని గల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సును సందర్శించాలని రక్షణ రంగంపై ఏర్పాటైన పార్లమెంట్ స్థాయీ సంఘం​ నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జుయేల్ ఓరాం అధ్యక్షతన 30 మంది సభ్యులతో కూడిన కమిటీ.. ఈ ఏడాది మే నెలాఖరున లేదా జూన్​ మొదటి వారంలో సందర్శించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ కమిటీలో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ కూడా ఉన్నారు.

అంతకుముందు ప్యానెల్ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్యానెల్ ఎల్ఏసీని సందర్శించాలని భావిస్తున్నప్పటికీ.. ఇది ప్రభుత్వ అనుమతిపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాయి.

ఇదీ చూడండి: రైతుల ఆందోళనపై కెనడా ప్రధాని యూ టర్న్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.