ETV Bharat / bharat

దేశంలో 8 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ - Over 8 crore anti-COVID vaccine doses administered in India

కొవిడ్ 19 వ్యాక్సిన్​ పంపిణీలో భారత్​ మరో మైలురాయి చేరుకుంది. సోమవారం నాటికి 8 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

Over 8 crore anti-COVID vaccine doses administered in India
దేశంలో 8 కోట్ల టీకా డోసుల పంపిణీ
author img

By

Published : Apr 6, 2021, 5:09 AM IST

దేశంలో 8 కోట్లకుపైగా కరోనా టీకాలను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర్​ ప్రదేశ్​, బంగాల్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళలోనే 60 శాతం వ్యాక్సిన్​లను అందించినట్లు తెలిపింది.

మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​, కర్ణాటక, ఉత్తర్​ప్రదేశ్​, దిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్​, పంజాబ్​లలో రోజువారీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన 1,03,558 కొత్త కేసుల్లో 81.90 శాతం ఆ రాష్ట్రాల్లోనే వెలుగు చూశాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దేశంలో 7,41,830 యాక్టివ్ కేసులున్నాయి.

దేశంలో 8 కోట్లకుపైగా కరోనా టీకాలను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర్​ ప్రదేశ్​, బంగాల్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళలోనే 60 శాతం వ్యాక్సిన్​లను అందించినట్లు తెలిపింది.

మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​, కర్ణాటక, ఉత్తర్​ప్రదేశ్​, దిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్​, పంజాబ్​లలో రోజువారీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన 1,03,558 కొత్త కేసుల్లో 81.90 శాతం ఆ రాష్ట్రాల్లోనే వెలుగు చూశాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దేశంలో 7,41,830 యాక్టివ్ కేసులున్నాయి.

ఇదీ చూడండి: మహారాష్ట్రలో కొత్తగా 47వేల మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.