ETV Bharat / bharat

పంద్రాగస్టు వేడుకల సందడి- త్రివర్ణశోభితంగా నగరాలు

author img

By

Published : Aug 14, 2021, 11:03 AM IST

Updated : Aug 14, 2021, 1:45 PM IST

యావత్​ భారతావని పందాగస్టు వేడుకలకు ముస్తాబవుతోంది. దీంతో దేశంలో పలు నగరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వేస్టేషన్​లు విద్యుద్దీపాలతో దగద్దాయమానంగా వెలిగిపోతున్నాయి.

bmc illuminated in tricolour
పంద్రాగస్టు వేడుకల సందడి
దేశ వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకల సందడి

దేశ రాజధాని దిల్లీ పంద్రాగస్టు వేడుకలు సిద్ధమౌతోంది. ప్రధాన ప్రాంతాల్లో త్రివర్ణ కాంతులతో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు ప్రజల ముఖాలపై జెండా రంగులు పులుముతున్నాయి. రహదారుల పక్కన చెట్లకు, భారీ భవంతులకు ఏర్పాటు చేసిన దీపాలతో వెలిగిపోతున్నాయి. జెండా పండుగ కోసం.... కేంద్ర సెక్రటేరియట్​లోని నార్త్​, సౌత్​ బ్లాక్​, కన్నాట్​ ప్యాలెస్​ చౌరాస్తా సహా ఇతర ప్రాంతాలను అందంగా ముస్తాబు చేశారు.

North Block, South Block illuminated in tricolour
కేంద్ర సెక్రటేరియట్​ వద్ద విద్యుత్​ కాంతులు
rbi illuminated in tricolour
ఆర్​బీఐ భవంతిపై మూడు రంగుల జెండా దర్శనం

ఆగస్టు 15 వేడుకల కోసం ముంబయి మహా నగరం సిద్ధమవుతోంది. నగరంలో పలు ప్రాంతాలు త్రివర్ణశోభితమయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్కడి ప్రభుత్వ భవనాలైన ఛత్రపతి శివాజీ మహారాజ్​ టెర్​మినస్​, బృహన్​ ముంబయి నగరపాలక సంస్థ (బీఎంసీ) భవంతులను శోభాయమానంగా తీర్చిదిద్దారు.

sivaji illuminated in tricolour
త్రివర్ణ శోభితమైన శివాజీ టెర్మినల్​
bmc illuminated in tricolour
జెండా రంగుల్లో వెలిగిపోతున్న బీఎంసీ భవంతి

గువాహటిలోని ఈశాన్య రైల్వే హెడ్​ క్వార్టర్​ కూడా జెండా రంగుల విద్యుద్దీపాలతో వెలిగిపోతుంది. అంతేకాకుండా రానున్న పంద్రాగస్టు వేడుకలకు సంబంధించిన పలు దుకాణాల్లో సందడి నెలకొంది. చాలా షాపులు, బేకరీల్లో కేకులు జాతీయ జెండా రంగుల్లో దర్శనమిస్తున్నాయి.

aug 15 cakes
త్రివర్ణంలో తయారు చేసిన కేకు
aug 15 cakes
75వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా తయారు చేసిన కేకు
aug 15 cakes
జెండా రంగుల్లో దర్శనం ఇస్తున్న కేకులు, మిఠాయిలు

ఇదీ చూడండి: దిల్లీలో 'పంద్రాగస్టు' సందడి- భద్రత కట్టుదిట్టం

దేశ వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకల సందడి

దేశ రాజధాని దిల్లీ పంద్రాగస్టు వేడుకలు సిద్ధమౌతోంది. ప్రధాన ప్రాంతాల్లో త్రివర్ణ కాంతులతో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు ప్రజల ముఖాలపై జెండా రంగులు పులుముతున్నాయి. రహదారుల పక్కన చెట్లకు, భారీ భవంతులకు ఏర్పాటు చేసిన దీపాలతో వెలిగిపోతున్నాయి. జెండా పండుగ కోసం.... కేంద్ర సెక్రటేరియట్​లోని నార్త్​, సౌత్​ బ్లాక్​, కన్నాట్​ ప్యాలెస్​ చౌరాస్తా సహా ఇతర ప్రాంతాలను అందంగా ముస్తాబు చేశారు.

North Block, South Block illuminated in tricolour
కేంద్ర సెక్రటేరియట్​ వద్ద విద్యుత్​ కాంతులు
rbi illuminated in tricolour
ఆర్​బీఐ భవంతిపై మూడు రంగుల జెండా దర్శనం

ఆగస్టు 15 వేడుకల కోసం ముంబయి మహా నగరం సిద్ధమవుతోంది. నగరంలో పలు ప్రాంతాలు త్రివర్ణశోభితమయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్కడి ప్రభుత్వ భవనాలైన ఛత్రపతి శివాజీ మహారాజ్​ టెర్​మినస్​, బృహన్​ ముంబయి నగరపాలక సంస్థ (బీఎంసీ) భవంతులను శోభాయమానంగా తీర్చిదిద్దారు.

sivaji illuminated in tricolour
త్రివర్ణ శోభితమైన శివాజీ టెర్మినల్​
bmc illuminated in tricolour
జెండా రంగుల్లో వెలిగిపోతున్న బీఎంసీ భవంతి

గువాహటిలోని ఈశాన్య రైల్వే హెడ్​ క్వార్టర్​ కూడా జెండా రంగుల విద్యుద్దీపాలతో వెలిగిపోతుంది. అంతేకాకుండా రానున్న పంద్రాగస్టు వేడుకలకు సంబంధించిన పలు దుకాణాల్లో సందడి నెలకొంది. చాలా షాపులు, బేకరీల్లో కేకులు జాతీయ జెండా రంగుల్లో దర్శనమిస్తున్నాయి.

aug 15 cakes
త్రివర్ణంలో తయారు చేసిన కేకు
aug 15 cakes
75వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా తయారు చేసిన కేకు
aug 15 cakes
జెండా రంగుల్లో దర్శనం ఇస్తున్న కేకులు, మిఠాయిలు

ఇదీ చూడండి: దిల్లీలో 'పంద్రాగస్టు' సందడి- భద్రత కట్టుదిట్టం

Last Updated : Aug 14, 2021, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.