ETV Bharat / bharat

అత్యాచారం కేసులో 9మందికి జీవితఖైదు

అత్యాచారానికి పాల్పడిన 9 మందికి జీవితఖైదు విధించింది బిహార్​లోని గయా జిల్లా కోర్టు. నిందితులపై రూ. 15,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

author img

By

Published : Mar 18, 2021, 9:48 AM IST

Updated : Mar 18, 2021, 11:27 AM IST

Nine sentenced life term for raping woman and her daughter
9 మంది రేపిస్టులకు జీవితఖైదు

ఓ మహిళ, ఆమె కూతురుపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో 9 మందికి జీవితఖైదు విధించింది బిహార్​లోని గయా జిల్లా కోర్టు. ఒక్కో నిందితుడిపై రూ.15,000 జరిమానా విధిస్తున్నట్లు ఇచ్చిన తీర్పులో పేర్కొంది.

ఇదీ జరిగింది..

కొంచ్ ఠాణా పరిధిలోని సొందిహా గ్రామంలో.. ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి అతని భార్య, కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు. ఈ ఘటన 2018 జూన్ 13న జరగ్గా.. అప్పట్లో రాష్ట్రంలో సంచలన ఘటనగా నిలిచింది.

ఇదీ చదవండి:భాజపా ఎంపీ ఇంటి వద్ద బాంబు దాడి - ముగ్గురికి గాయాలు

ఓ మహిళ, ఆమె కూతురుపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో 9 మందికి జీవితఖైదు విధించింది బిహార్​లోని గయా జిల్లా కోర్టు. ఒక్కో నిందితుడిపై రూ.15,000 జరిమానా విధిస్తున్నట్లు ఇచ్చిన తీర్పులో పేర్కొంది.

ఇదీ జరిగింది..

కొంచ్ ఠాణా పరిధిలోని సొందిహా గ్రామంలో.. ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి అతని భార్య, కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు. ఈ ఘటన 2018 జూన్ 13న జరగ్గా.. అప్పట్లో రాష్ట్రంలో సంచలన ఘటనగా నిలిచింది.

ఇదీ చదవండి:భాజపా ఎంపీ ఇంటి వద్ద బాంబు దాడి - ముగ్గురికి గాయాలు

Last Updated : Mar 18, 2021, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.