ETV Bharat / bharat

నదిలో మృతదేహాలపై ఎన్​​హెచ్​ఆర్​సీ నోటీసులు

author img

By

Published : May 13, 2021, 7:02 PM IST

గంగానదిలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు తేలుతూ కనిపించడంపై కేంద్రం, ఉత్తర్​ప్రదేశ్​, బిహార్ ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా సమాధానమివ్వాలని ఆదేశించింది.

NHRC
ఎన్​హెచ్​ఆర్సీ

గంగానదిలో మృతదేహాలు లభ్యమవడంపై కేంద్రం, ఉత్తర్​ప్రదేశ్​, బిహార్ ప్రభుత్వాలకు జాతీయ మానవహక్కుల సంఘం నోటీసులు పంపింది. నాలుగు వారాల్లోగా సమాధానం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు, ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది.

ఉత్తర్​ ప్రదేశ్​లోని బలియా జిల్లా గంగానదిలో 52 మృతదేహాలు ఇటీవల తేలియాడుతూ కనిపించాయి. బిహార్​లోని గంగానది వద్ద కూడా కొన్ని మృతదేహాలు కనిపించాయి.

గంగానదిలో మృతదేహాలు లభ్యమవడంపై కేంద్రం, ఉత్తర్​ప్రదేశ్​, బిహార్ ప్రభుత్వాలకు జాతీయ మానవహక్కుల సంఘం నోటీసులు పంపింది. నాలుగు వారాల్లోగా సమాధానం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు, ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది.

ఉత్తర్​ ప్రదేశ్​లోని బలియా జిల్లా గంగానదిలో 52 మృతదేహాలు ఇటీవల తేలియాడుతూ కనిపించాయి. బిహార్​లోని గంగానది వద్ద కూడా కొన్ని మృతదేహాలు కనిపించాయి.

ఇదీ చదవండి: గంగానదిలో భారీగా మృతదేహాలు.. ఏం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.