ETV Bharat / bharat

గర్భిణీకి వైద్యం నిరాకరణ.. బిడ్డను కోల్పోయి వేదన

author img

By

Published : May 26, 2021, 5:17 PM IST

పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి వైద్యం అందక ఆస్పత్రి ఎదుటే ప్రసవించింది. నవజాత శిశువు పుట్టగానే చనిపోయింది. ఈ ఘటన కర్ణాటకలోని మండ్యలో జరిగింది.

Newborn baby dies
గర్భిణీకి వైద్యం నిరాకరణ
కరోనా రిపోర్టు లేదని గర్భిణీని చేర్చుకోని ఆస్పత్రి వైద్యులు

కర్ణాటకలోని మండ్యలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి వైద్యం అందక ఆస్పత్రి ఎదుటే ప్రసవించింది. నవజాత శిశువు పుట్టగానే చనిపోయింది.

మంగళవారం పురిటి నొప్పులతో బాధపడుతున్న సోనూ.. మండ్యలోని ఎమ్​ఐఎమ్​ ఆస్పత్రికి వెళ్లారు. కొవిడ్ రిపోర్ట్‌ లేదని వైద్యం చేసేందుకు డాక్టర్లు నిరాకరించారు. కుటుంబ సభ్యులు ప్రాధేయపడినా పురుడు పోసేందుకు ముందుకు రాలేదు. నొప్పులు తాలలేక సోనూ అక్కడే ప్రసవించింది. ప్రసవించిన కొద్దిసేపటికే బిడ్డను కోల్పోయి కన్నీరుమున్నీరైంది.

ఇదీ చదవండి: బాంబులతో దాడి చేసి.. రూ.11లక్షలు చోరీ

:ప్రముఖ గాంధేయవాది దొరైస్వామి కన్నుమూత

కరోనా రిపోర్టు లేదని గర్భిణీని చేర్చుకోని ఆస్పత్రి వైద్యులు

కర్ణాటకలోని మండ్యలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి వైద్యం అందక ఆస్పత్రి ఎదుటే ప్రసవించింది. నవజాత శిశువు పుట్టగానే చనిపోయింది.

మంగళవారం పురిటి నొప్పులతో బాధపడుతున్న సోనూ.. మండ్యలోని ఎమ్​ఐఎమ్​ ఆస్పత్రికి వెళ్లారు. కొవిడ్ రిపోర్ట్‌ లేదని వైద్యం చేసేందుకు డాక్టర్లు నిరాకరించారు. కుటుంబ సభ్యులు ప్రాధేయపడినా పురుడు పోసేందుకు ముందుకు రాలేదు. నొప్పులు తాలలేక సోనూ అక్కడే ప్రసవించింది. ప్రసవించిన కొద్దిసేపటికే బిడ్డను కోల్పోయి కన్నీరుమున్నీరైంది.

ఇదీ చదవండి: బాంబులతో దాడి చేసి.. రూ.11లక్షలు చోరీ

:ప్రముఖ గాంధేయవాది దొరైస్వామి కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.