ETV Bharat / bharat

చినార్​ కాప్స్​ కమాండర్​గా పాండే

కశ్మీర్​లో, నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్తితుల్ని చక్కదిద్దిన చినార్​ ​కాప్స్​ కమాండర్​ లెఫ్టినెంట్​ జనరల్​ బీఎస్​ రాజు.. మిలటరీ ఆపరేషన్స్ డైరక్టర్​ జనరల్​గా నియమితులయ్యారు. చినార్​ కాప్స్​( 15కాప్స్​) కమాండర్​గా లెఫ్టినెంట్​ జనరల్​ డీపీ పాండే బాధ్యతలు స్వీకరించారు.

author img

By

Published : Mar 17, 2021, 4:29 PM IST

Lt Gen Raju to be new DGMO, hands over command of XV Corps to Lt Gen Pandey
చినార్​ కాప్స్​ కమాండర్​గా పాండే..డీజీఎమ్​ఓ​ బీఎస్​ రాజు​..

దేశ భద్రతలో అత్యంత కీలకమైన జమ్ముకశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి గత కొంత కాలంగా శాంతియుత పరిస్థితులు నెలకొనడానికి కారణమైన చినార్​కాప్స్​ కొత్త​ కమాండర్​గా లెఫ్టినెంట్ జనరల్​ డీపీ పాండే బాధ్యతలు స్వీకరించారు. దిల్లీలోని సైన్యం ప్రధాన కార్యాలయానికి డీజీఎంఓగా వెళ్తున్న లెఫ్టినెంట్​ జనరల్​ బీఎస్​ రాజు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.

Lt Gen Raju to be new DGMO, hands over command of XV Corps to Lt Gen Pandey
చినార్​ కాప్స్​ కమాండర్​గా పాండే..డీజీఎమ్​ఓ​ బీఎస్​ రాజు​..

దేశభద్రతలో అత్యంత కీలకమైన కశ్మీర్​లో చినార్​ కాప్స్​కు కమాండర్​గా ఏడాదిగా వ్యవహరించిన బీఎస్​ రాజు.. కశ్మీర్​లో శాంతి స్థాపనకు శాయశక్తులా కృషి చేశారు. 2020లో కరోనా, ఉగ్రవాదం ఉరిమిన అత్యంత క్లిష్టమైన సమయంలో తన బాధ్యతలు అత్యంత నిబద్ధతతో నిర్వర్తించారు.

ఉగ్రవాదం వైపు మళ్లిన యువతను సన్మార్గంలోకి తీసుకురావడంలో రాజు సఫలీకృతుడయ్యారు. ఈయన కాలంలో సైన్యానికి- పౌరులకు మధ్య సహృద్భావ వాతరవరణం నెలకొంది. కశ్మీర్​లో ఉగ్రవాదుల సంఖ్య పదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది.

ఇదీ చదవండి: బంగాల్​ దంగల్: బుద్ధిజీవుల ప్రసన్నతే లక్ష్యం

దేశ భద్రతలో అత్యంత కీలకమైన జమ్ముకశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి గత కొంత కాలంగా శాంతియుత పరిస్థితులు నెలకొనడానికి కారణమైన చినార్​కాప్స్​ కొత్త​ కమాండర్​గా లెఫ్టినెంట్ జనరల్​ డీపీ పాండే బాధ్యతలు స్వీకరించారు. దిల్లీలోని సైన్యం ప్రధాన కార్యాలయానికి డీజీఎంఓగా వెళ్తున్న లెఫ్టినెంట్​ జనరల్​ బీఎస్​ రాజు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.

Lt Gen Raju to be new DGMO, hands over command of XV Corps to Lt Gen Pandey
చినార్​ కాప్స్​ కమాండర్​గా పాండే..డీజీఎమ్​ఓ​ బీఎస్​ రాజు​..

దేశభద్రతలో అత్యంత కీలకమైన కశ్మీర్​లో చినార్​ కాప్స్​కు కమాండర్​గా ఏడాదిగా వ్యవహరించిన బీఎస్​ రాజు.. కశ్మీర్​లో శాంతి స్థాపనకు శాయశక్తులా కృషి చేశారు. 2020లో కరోనా, ఉగ్రవాదం ఉరిమిన అత్యంత క్లిష్టమైన సమయంలో తన బాధ్యతలు అత్యంత నిబద్ధతతో నిర్వర్తించారు.

ఉగ్రవాదం వైపు మళ్లిన యువతను సన్మార్గంలోకి తీసుకురావడంలో రాజు సఫలీకృతుడయ్యారు. ఈయన కాలంలో సైన్యానికి- పౌరులకు మధ్య సహృద్భావ వాతరవరణం నెలకొంది. కశ్మీర్​లో ఉగ్రవాదుల సంఖ్య పదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది.

ఇదీ చదవండి: బంగాల్​ దంగల్: బుద్ధిజీవుల ప్రసన్నతే లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.