ETV Bharat / bharat

లాక్​డౌన్​పై తమిళిసై కీలక ప్రకటన - Lockdown extended in Puducherry till May 31

పుదుచ్చేరిలో లాక్​డౌన్​ను ఈనెల​ 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు లెఫ్టినెంట్​ గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ ఉత్తర్వులు జారీ చేశారు.

Puducherry
తమిళసై సౌందరరాజన్
author img

By

Published : May 23, 2021, 4:37 PM IST

Updated : May 23, 2021, 5:10 PM IST

పుదుచ్చేరిలో లాక్​డౌన్​ను మే 31 వరకు పొడిగించారు. ఈమేరకు లెఫ్టినెంట్​ గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ వెల్లడించారు.

ప్రస్తుత లాక్​డౌన్​ గడువు మే 24తో ముగియనుంది. అయితే కరోనా కేసులు పెరుగుతున్నందున ఆంక్షలు మరింత కాలం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పుదుచ్చేరిలో లాక్​డౌన్​ను మే 31 వరకు పొడిగించారు. ఈమేరకు లెఫ్టినెంట్​ గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ వెల్లడించారు.

ప్రస్తుత లాక్​డౌన్​ గడువు మే 24తో ముగియనుంది. అయితే కరోనా కేసులు పెరుగుతున్నందున ఆంక్షలు మరింత కాలం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Last Updated : May 23, 2021, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.