ETV Bharat / bharat

భారత్- మయన్మార్ సరిహద్దులో ఆయుధాల కలకలం

భారత్- మయన్మార్ సరిహద్దులోని మణిపుర్​లో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని ధ్వంసం చేశాయి భద్రతా బలగాలు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. అంతకుముందు శుక్రవారం నిర్వహించిన ఓ ఆపరేషన్​లో నాగాలాండ్​కు చెందిన నిక్కి సుమి ఉగ్రవాద ముఠాను అదుపులోకి తీసుకున్నాయి భద్రతాదళాలు.

author img

By

Published : Apr 26, 2021, 5:23 AM IST

Large number of arms seized
ఆయుధాలు స్వాధీనం

భారత్- మయన్మార్ సరిహద్దులోని మణిపుర్​లో అక్రమ ఆయుధాలు కలకలం రేపాయి. ముందస్తు సమాచారం మేరకు సరిహద్దులోని మణిపుర్ ప్రాంతంలో ఉన్న తీవ్రవాద ముఠా స్థావరాలపై దాడులు చేశాయి భద్రతాదళాలు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

Large number of arms seized
భారీగా స్వాధీనం చేసుకున్న ఆయుధాలు
Large number of arms seized
నిక్కి సుమి ముఠా

అంతకుముందు నాగాలాండ్​ పెరెన్​ జిల్లాలో నిక్కి సుమి గ్రూప్​కు చెందిన ముఠాను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వారి నుంచి 32 పిస్తోళ్లు, ఒక చరవాణిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

ఇదీ చదవండి : 'మన్​ కీ బాత్​ కాదు.. కొవిడ్​ కీ బాత్​ కావాలి'

భారత్- మయన్మార్ సరిహద్దులోని మణిపుర్​లో అక్రమ ఆయుధాలు కలకలం రేపాయి. ముందస్తు సమాచారం మేరకు సరిహద్దులోని మణిపుర్ ప్రాంతంలో ఉన్న తీవ్రవాద ముఠా స్థావరాలపై దాడులు చేశాయి భద్రతాదళాలు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

Large number of arms seized
భారీగా స్వాధీనం చేసుకున్న ఆయుధాలు
Large number of arms seized
నిక్కి సుమి ముఠా

అంతకుముందు నాగాలాండ్​ పెరెన్​ జిల్లాలో నిక్కి సుమి గ్రూప్​కు చెందిన ముఠాను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వారి నుంచి 32 పిస్తోళ్లు, ఒక చరవాణిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

ఇదీ చదవండి : 'మన్​ కీ బాత్​ కాదు.. కొవిడ్​ కీ బాత్​ కావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.