ETV Bharat / bharat

పడవ బోల్తా- ఆరుగురు మత్స్యకారులు గల్లంతు

author img

By

Published : Dec 1, 2020, 12:16 PM IST

అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్య కారుల పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు గల్లంతయ్యారు. 16 మందిని రక్షించారు.

fishing boat capsized in the Arabian Sea
మత్సకారుల పడవ ప్రమాదవశాత్తు బోల్తా

కర్ణాటక, మంగళూరు తీరం గుండా అరేబియా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనలో 16 మందిని రక్షించారు. మరో ఆరుగురి ఆచూకీ గల్లంతయ్యింది.

ప్రమాద సమయానికి పడవలో 22 మంది మత్స్యకారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.

కర్ణాటక, మంగళూరు తీరం గుండా అరేబియా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనలో 16 మందిని రక్షించారు. మరో ఆరుగురి ఆచూకీ గల్లంతయ్యింది.

ప్రమాద సమయానికి పడవలో 22 మంది మత్స్యకారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: నాలుక.. గుండెకు అద్దం లాంటిది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.